ETV Bharat / city

'ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి'

author img

By

Published : Apr 3, 2020, 6:12 AM IST

కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు శైలజానాథ్ అన్నారు. తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

Apcc chairman Sailajanath
ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్

రాష్ట్రంలో తక్షణమే రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ డిమాండ్ చేశారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఖరీఫ్ ధాన్యం కల్లాల్లో ఉందని, రబీ సీజన్ కూడా వచ్చిందని.. ఆ ధాన్యం కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. కూలీలకు ఉపాధి కరవైన దృష్ట్యా వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి రబీ పనుల్లో భాగస్వామ్యం కల్పించాలన్నారు.

రాష్ట్రంలో తక్షణమే రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ డిమాండ్ చేశారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఖరీఫ్ ధాన్యం కల్లాల్లో ఉందని, రబీ సీజన్ కూడా వచ్చిందని.. ఆ ధాన్యం కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. కూలీలకు ఉపాధి కరవైన దృష్ట్యా వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి రబీ పనుల్లో భాగస్వామ్యం కల్పించాలన్నారు.

ఇవీ చదవండి...రాష్ట్రంలో ఈ పరిస్థితికి జగనే కారణం: లోకేష్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.