ETV Bharat / city

విజయవాడ శివారులో రోడ్డు ప్రమాదం..ఇంజినీరింగ్ విద్యార్థి మృతి - కృష్ణా జిల్లా వార్తలు

రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన విజయవాడ నగర శివారులో జరిగింది.

An engineering student was died in a collision between two bikes in Vijayawada
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
author img

By

Published : Sep 29, 2020, 11:47 AM IST

విజయవాడ నగర శివారులో నున్న బైపాస్ రోడ్డులో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఇంజినీరింగ్‌ విద్యార్ధి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న బైక్​లు ఒక దానికొకటి ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. వీరు అడవినెక్కళంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ప్రవేశ పరీక్ష రాసి వస్తుండగా..ఈ దుర్ఘటన జరిగింది. నున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

విజయవాడ నగర శివారులో నున్న బైపాస్ రోడ్డులో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఇంజినీరింగ్‌ విద్యార్ధి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న బైక్​లు ఒక దానికొకటి ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. వీరు అడవినెక్కళంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ప్రవేశ పరీక్ష రాసి వస్తుండగా..ఈ దుర్ఘటన జరిగింది. నున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కదిరి కుటాగుళ్ల వద్ద రోడ్డు ప్రమాదం...ఇద్దరు యువకులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.