ETV Bharat / city

'ఆంధ్ర బ్యాంకు కోసం రాజకీయ పార్టీలన్నీ ఏకం కావాలి'

author img

By

Published : Oct 19, 2019, 3:49 PM IST

ఆంధ్ర బ్యాంకు విలీనాన్ని వ్యతిరేకిస్తూ, ఆంధ్ర బ్యాంకు పరిరక్షణ సమితి అన్ని పార్టీల నేతలతో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. రాజకీయ మధ్యవర్తిత్వంతోనే విలీన ప్రక్రియను అడ్డుకోవచ్చనే ఏకాభిప్రాయానికి అన్ని పార్టీలు వచ్చాయి.

విజయవాడలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం
విజయవాడలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం

బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర బ్యాంకు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు, వైకాపా పార్టీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆంధ్ర బ్యాంకు విలీనాన్ని ఆపాలనే డిమాండ్ తో అక్టోబర్ 22న బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతున్నామని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. రాజకీయ మధ్యవర్తిత్వం ద్వారానే విలీన ప్రక్రియను అడ్డుకోవచ్చనీ, అన్ని పార్టీల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ అంశంలోనూ రాష్ట్రానికి న్యాయం జరగలేదని సీపీఐ రామకృష్ణ అన్నారు. బ్యాంకుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్నామన్నారు.

విజయవాడలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం

బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర బ్యాంకు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు, వైకాపా పార్టీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆంధ్ర బ్యాంకు విలీనాన్ని ఆపాలనే డిమాండ్ తో అక్టోబర్ 22న బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతున్నామని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. రాజకీయ మధ్యవర్తిత్వం ద్వారానే విలీన ప్రక్రియను అడ్డుకోవచ్చనీ, అన్ని పార్టీల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ అంశంలోనూ రాష్ట్రానికి న్యాయం జరగలేదని సీపీఐ రామకృష్ణ అన్నారు. బ్యాంకుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి..

గతంలో ఏ ప్రభుత్వమూ.. ఇలా చేయలేదు: సీపీఐ రామకృష్ణ

Intro:AP_VJA_17_19_AKHILAPAKSHAM_ROUND_TABLE_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర బ్యాంకు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్క్లబ్లో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు ,వైకాపా పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు హాజరయ్యారు. ఆంధ్ర బ్యాంకు విలీనాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 22న బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు మద్దతు తెలుపుతున్నామని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. కేవలం రాజకీయ మధ్యవర్తిత్వం ద్వారానే మీ విలువైన ప్రక్రియను అడ్డుకోవచ్చని.... అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన ఆంధ్ర బ్యాంకును పరిరక్షించుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ అంశంలోనూ రాష్ట్రానికి న్యాయం జరగలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బ్యాంకుల పట్ల కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న విధానాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించే వారే కరవయ్యారని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకై అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు.
బైట్స్....అశోక్ బాబు తెదేపా ఎమ్మెల్సీ
రామకృష్ణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి


Body:AP_VJA_17_19_AKHILAPAKSHAM_ROUND_TABLE_AVB_AP10050


Conclusion:AP_VJA_17_19_AKHILAPAKSHAM_ROUND_TABLE_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.