ETV Bharat / city

గప్​చుప్.. ముగిసిన తొలిదశ పంచాయతీ ఎన్నికల ప్రచారం

author img

By

Published : Feb 7, 2021, 7:32 PM IST

Updated : Feb 7, 2021, 7:49 PM IST

రాష్ట్రంలో... తొలిదశ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరగనుంది.

గప్​చుప్.. ముగిసిన తొలిదశ పంచాయతీ ఎన్నికల ప్రచారం
గప్​చుప్.. ముగిసిన తొలిదశ పంచాయతీ ఎన్నికల ప్రచారం

రాష్ట్ర వ్యాప్తంగా.. పంచాయతీ ఎన్నికల తొలిదశ ప్రచారం ముగిసింది. ఈరోజు రాత్రి 7.30 గంటల వరకు.. అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం చేశారు. మొత్తంగా... 12 జిల్లాల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

తొలిదశలో 3,249 పంచాయతీల పరిధిలో.. 32,502 వార్డులకు నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. 518 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 2,731 పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. ఓటింగ్ ముగిశాక సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రక్రియ మొదలుపెడతారు. సర్పంచి, వార్డు మెంబర్ల ఫలితాలు వచ్చాక ఉపసర్పంచి ఎన్నిక నిర్వహిస్తారు.

రాష్ట్ర వ్యాప్తంగా.. పంచాయతీ ఎన్నికల తొలిదశ ప్రచారం ముగిసింది. ఈరోజు రాత్రి 7.30 గంటల వరకు.. అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం చేశారు. మొత్తంగా... 12 జిల్లాల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

తొలిదశలో 3,249 పంచాయతీల పరిధిలో.. 32,502 వార్డులకు నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. 518 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 2,731 పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. ఓటింగ్ ముగిశాక సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రక్రియ మొదలుపెడతారు. సర్పంచి, వార్డు మెంబర్ల ఫలితాలు వచ్చాక ఉపసర్పంచి ఎన్నిక నిర్వహిస్తారు.

ఇదీ చదవండి:

మంత్రి ఇంటికి పరిమితమై ఉండాలనే ఎస్​ఈసీ ఆదేశాలు రద్దు

Last Updated : Feb 7, 2021, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.