ETV Bharat / city

రాష్ట్ర రాజ్‌భవన్‌లో భద్రతా సిబ్బందికి కరోనా

author img

By

Published : Jul 29, 2020, 9:00 PM IST

Updated : Jul 29, 2020, 10:07 PM IST

ap rajbhavan
ap rajbhavan

20:59 July 29

రాజ్​భవన్​లో కరోనా కల్లోలం

రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో 10,093 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మహమ్మారి వైరస్ రాష్ట్ర రాజ్​‌భవన్‌లోనూ కలకలం రేపింది. 

రాజ్​భవన్​లో విధులు నిర్వహిస్తోన్న 15 మంది భద్రతా సిబ్బందికి కరోనా సోకినట్లు సమాచారం. అప్రమత్తమైన ఉన్నతాధికారులు... కరోనా కట్టడికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాజ్​భవన్​లోని 72 మంది భద్రతా సిబ్బందిని ఒకేసారి మార్చినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి

రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం.. 24 గంటల్లో 10,093 కేసులు

20:59 July 29

రాజ్​భవన్​లో కరోనా కల్లోలం

రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో 10,093 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మహమ్మారి వైరస్ రాష్ట్ర రాజ్​‌భవన్‌లోనూ కలకలం రేపింది. 

రాజ్​భవన్​లో విధులు నిర్వహిస్తోన్న 15 మంది భద్రతా సిబ్బందికి కరోనా సోకినట్లు సమాచారం. అప్రమత్తమైన ఉన్నతాధికారులు... కరోనా కట్టడికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాజ్​భవన్​లోని 72 మంది భద్రతా సిబ్బందిని ఒకేసారి మార్చినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి

రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం.. 24 గంటల్లో 10,093 కేసులు

Last Updated : Jul 29, 2020, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.