ETV Bharat / city

TTD: తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు - తిరుమల ప్రముఖుల దర్శనాలు

తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి సేవలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

VIPS VISIT TO TIRUMALA FOR BALAJI DARSHAN
VIPS VISIT TO TIRUMALA FOR BALAJI DARSHAN
author img

By

Published : Sep 23, 2021, 9:35 AM IST

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదిమూలం, సినీ నటుడు రజినీకాంత్ కుమార్తెలు సౌందర్య, ఐశ్వర్య, పీఠాధిపతి దత్త విజయానందతీర్థస్వామి.. స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన తితిదే ఆధికారులు... దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదిమూలం, సినీ నటుడు రజినీకాంత్ కుమార్తెలు సౌందర్య, ఐశ్వర్య, పీఠాధిపతి దత్త విజయానందతీర్థస్వామి.. స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన తితిదే ఆధికారులు... దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి: Atchannaidu on farmers: వైకాపా పాలనలో రైతులు అప్పులపాలు: అచ్చెన్న

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.