తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి, ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీనివాస్, గాయని సునీత స్వామివారి సేవలో పాల్గొన్నారు.
కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తితిదే దర్శనం కల్పించడాన్ని మంత్రి అభినందించారు. జనవరి 9వ తన వివాహం జరగనుందని తెలిపిన గాయని సునీత.. స్వామివారి ఆశీస్సుల పొందడం సంతోషంగా ఉందన్నారు.
ఇదీ చదవండి: