ETV Bharat / city

కలియుగ వైకుంఠనాథుడిని దర్శించుకున్న ప్రముఖులు - today vip dharshan latest news update

కలియుగ దైవమైన తిరుమల ఏడుకొండల స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభం దర్శన సమయంలో వీరంత స్వామివారి సేవలో పాల్గొన్నారు.

vips in tirumala venkateswara swamy dharshan
కలియుగ వైకుంఠనాథుడిని దర్శించుకున్న ప్రముఖులు
author img

By

Published : Jan 4, 2021, 10:45 AM IST

తిరుమల శ్రీవారిని ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్, తెలంగాణ ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ శంకర్ రాజు, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, ఏపీ సమాచారశాఖ కమిషనర్ శ్రీనివాసరావు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

తిరుమల శ్రీవారిని ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్, తెలంగాణ ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ శంకర్ రాజు, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, ఏపీ సమాచారశాఖ కమిషనర్ శ్రీనివాసరావు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఇవీ చూడండి...

పోలీస్ డ్యూటీ మీట్ తిరుపతిలో నిర్వహించటం గర్వంగా ఉంది: తిరుపతి అర్బన్ ఎస్పీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.