ETV Bharat / city

తిరుమలలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం - తిరుమలలో వైభవంగా కైశికద్వాదశి ఆస్థానం

తిరుమలలో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని తితిదే వైభవంగా నిర్వహిస్తోంది. శ్రీవారి ఆలయంలో స్నపనబేరంగా పిలువబడే ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి, భూదేవిని తిరుచ్చిపై తిరువీధుల్లో ఊరేగించారు. అనంతరం బంగారు వాకిలిచెంత ఆస్థానాన్ని అర్చకులు వేడుకగా నిర్వహించారు. ఏడాదిలో కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయ సమయంలో ఉగ్ర శ్రీనివాసమూర్తికి ఊరేగింపు నిర్వహిస్తారు. వేకువఝామునే నాలుగున్నర గంటల నుంచి ఐదున్నర గంటల ఉత్సవాన్ని నిర్వహించారు.

ttd
author img

By

Published : Nov 9, 2019, 9:41 AM IST

తిరుమలలో వైభవంగా కైశికద్వాదశి ఆస్థానం

తిరుమలలో వైభవంగా కైశికద్వాదశి ఆస్థానం
sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.