ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM

.

author img

By

Published : Jun 7, 2021, 7:03 PM IST

Updated : Jun 7, 2021, 7:28 PM IST

Top News @ 7 PM
ప్రధాన వార్తలు @ 7 PM
  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • రఘురామ ఫిర్యాదుపై సీఐడీ స్పందన

ఎంపీ రఘురామ ఫోన్​ను నిబంధనల ప్రకారమే సీజ్ చేశామని సీఐడీ అధికారులు తెలిపారు. దిల్లీ పోలీసులకు ఎంపీ రఘురామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు ఈ మేరకు వివరణ ఇచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'పీడియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేయండి'

కొవిడ్ థర్డ్​వేవ్ (Covid Third Wave) దృష్ట్యా చిన్నారుల కోసం రాష్ట్రంలో 3 కేర్‌ సెంటర్లు (care centers) ఏర్పాటు చేయాలని సీఎం జగన్ (cm jagan ) ఆదేశాలు జారీ చేశారు. మూడో వేవ్​పై సమీక్షించిన ఆయన.. పలు కీలక సూచనలు చేశారు. ఒక్కో ఆస్పత్రికి రూ.180 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ఆనందయ్య మందు' పంపిణీ ప్రారంభం

కృష్ణపట్నం ఆనందయ్య ఔషధం..కరోనాకు పని చేస్తుందని నమ్మేవాళ్లంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మందు పంపిణీ నెల్లూరు జిల్లా గొలగమూడిలో ప్రారంభమైంది. శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమం వద్ద ఇవాళ లాంఛనంగా పంపిణీ ప్రారంభించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • మహిళా లోకం అండగా ఉండాలి: అనిత

విశాఖలో లక్ష్మీఅపర్ణ అనే యువతిపై పోలీసుల తీరును తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఖండించారు. ఈ ఘటనపై హోం మంత్రి, డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'అందరికీ ఉచితంగా టీకా'

18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా కేంద్రమే అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇందుకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను రూపొందించి, జూన్​ 21 నుంచి సరికొత్త విధానం అమలు చేస్తామని ప్రకటించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'దీపావళి వరకు ఉచిత రేషన్'

గరీభ్ కల్యాణ్​ అన్న యోజన ద్వారా పేదలకు అందిస్తున్న ఉచిత రేషన్​ పథకాన్ని దీపావళి వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దీని ద్వారా 80 కోట్ల మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'అపార్థాలు తొలగిపోయాయి'

భారత్​తో నేపాల్​ బంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయాయని స్పష్టం చేశారు. కరోనా వేళ భారత్​ మరింత సాయం అందించాలని పేర్కొన్నారు ఓలీ. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ట్విట్టర్​లో మరో ఫీచర్​

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్ త్వరలోనే 'సూపర్ ఫాలోస్ ఫీచర్‌'ను ప్రారంభించనుంది. పదివేల మంది ఫాలోవర్స్ ఉన్న యూజర్లకు అదనపు ఆదాయం తెచ్చిపెట్టనున్న ఈ ఫీచర్​ గురించి మరింత తెలుసుకోండి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • టెస్టుల్లో అత్యధిక సిక్స్​ల వీరులు వీరే!

క్రికెట్​లో ఓపిక, సహనానికి మరో పేరు టెస్టు ఫార్మాట్​. అలాంటి ఆటలో పరుగులు సాధించాలంటే ఎక్కువగా సింగిల్స్, డబుల్స్​తోనే సాధ్యం. మరి బౌండరీలు అంటే కష్టమనే చెప్పాలి. బ్యాట్స్​మెన్ కూడా ఫోర్లు, సిక్సర్లకు కాస్త దూరంగానే ఉంటారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • సముద్రంలో చేపలా.. బికినీలో అలా!

ముద్దుగుమ్మ కియారా అడ్వాణీ ఇన్​స్టాలో పోస్ట్ చేసిన త్రోబ్యాక్ వీడియో అలరిస్తోంది. ఇందులో చేపలా ఈదుతున్న ఈమె.. అభిమానుల్ని కన్నార్పకుండా చూసేలే చేస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • రఘురామ ఫిర్యాదుపై సీఐడీ స్పందన

ఎంపీ రఘురామ ఫోన్​ను నిబంధనల ప్రకారమే సీజ్ చేశామని సీఐడీ అధికారులు తెలిపారు. దిల్లీ పోలీసులకు ఎంపీ రఘురామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు ఈ మేరకు వివరణ ఇచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'పీడియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేయండి'

కొవిడ్ థర్డ్​వేవ్ (Covid Third Wave) దృష్ట్యా చిన్నారుల కోసం రాష్ట్రంలో 3 కేర్‌ సెంటర్లు (care centers) ఏర్పాటు చేయాలని సీఎం జగన్ (cm jagan ) ఆదేశాలు జారీ చేశారు. మూడో వేవ్​పై సమీక్షించిన ఆయన.. పలు కీలక సూచనలు చేశారు. ఒక్కో ఆస్పత్రికి రూ.180 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ఆనందయ్య మందు' పంపిణీ ప్రారంభం

కృష్ణపట్నం ఆనందయ్య ఔషధం..కరోనాకు పని చేస్తుందని నమ్మేవాళ్లంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మందు పంపిణీ నెల్లూరు జిల్లా గొలగమూడిలో ప్రారంభమైంది. శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమం వద్ద ఇవాళ లాంఛనంగా పంపిణీ ప్రారంభించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • మహిళా లోకం అండగా ఉండాలి: అనిత

విశాఖలో లక్ష్మీఅపర్ణ అనే యువతిపై పోలీసుల తీరును తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఖండించారు. ఈ ఘటనపై హోం మంత్రి, డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'అందరికీ ఉచితంగా టీకా'

18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా కేంద్రమే అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇందుకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను రూపొందించి, జూన్​ 21 నుంచి సరికొత్త విధానం అమలు చేస్తామని ప్రకటించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'దీపావళి వరకు ఉచిత రేషన్'

గరీభ్ కల్యాణ్​ అన్న యోజన ద్వారా పేదలకు అందిస్తున్న ఉచిత రేషన్​ పథకాన్ని దీపావళి వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దీని ద్వారా 80 కోట్ల మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'అపార్థాలు తొలగిపోయాయి'

భారత్​తో నేపాల్​ బంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయాయని స్పష్టం చేశారు. కరోనా వేళ భారత్​ మరింత సాయం అందించాలని పేర్కొన్నారు ఓలీ. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ట్విట్టర్​లో మరో ఫీచర్​

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్ త్వరలోనే 'సూపర్ ఫాలోస్ ఫీచర్‌'ను ప్రారంభించనుంది. పదివేల మంది ఫాలోవర్స్ ఉన్న యూజర్లకు అదనపు ఆదాయం తెచ్చిపెట్టనున్న ఈ ఫీచర్​ గురించి మరింత తెలుసుకోండి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • టెస్టుల్లో అత్యధిక సిక్స్​ల వీరులు వీరే!

క్రికెట్​లో ఓపిక, సహనానికి మరో పేరు టెస్టు ఫార్మాట్​. అలాంటి ఆటలో పరుగులు సాధించాలంటే ఎక్కువగా సింగిల్స్, డబుల్స్​తోనే సాధ్యం. మరి బౌండరీలు అంటే కష్టమనే చెప్పాలి. బ్యాట్స్​మెన్ కూడా ఫోర్లు, సిక్సర్లకు కాస్త దూరంగానే ఉంటారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • సముద్రంలో చేపలా.. బికినీలో అలా!

ముద్దుగుమ్మ కియారా అడ్వాణీ ఇన్​స్టాలో పోస్ట్ చేసిన త్రోబ్యాక్ వీడియో అలరిస్తోంది. ఇందులో చేపలా ఈదుతున్న ఈమె.. అభిమానుల్ని కన్నార్పకుండా చూసేలే చేస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

Last Updated : Jun 7, 2021, 7:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.