ETV Bharat / city

కరోనా ప్రభావం: శ్రీవారి దర్శనాలపై తితిదే పునరాలోచన!

author img

By

Published : Jul 20, 2020, 8:47 PM IST

రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో... కలియుగ వైకుంఠనాధుడి దర్శనాలపై తితిదే పునరాలోచిస్తోంది. అర్చకులు, కైంకర్య పర్యవేక్షకులకు సైతం కరోనా సోకుతుండటంతో... దర్శనాల నిలిపివేత నిర్ణయంపై సముచిత నిర్ణయం తీసుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు.

'కరోనా ప్రభావం.. శ్రీవారి దర్శనాలపై పునరాలోచన..!'
'కరోనా ప్రభావం.. శ్రీవారి దర్శనాలపై పునరాలోచన..!'
శ్రీవారి దర్శనాలపై తితిదే పునరాలోచన..!

శ్రీవారి దర్శనాలపై తితిదే పునరాలోచన..!

ఇదీ చూడండి..

కరోనా వ్యాప్తి దృష్ట్యా తిరుపతిలో ఆగస్టు 5 వరకు లాక్​డౌన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.