ETV Bharat / city

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు గవర్నర్ - తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి

తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు.

Banwarilal Purohit visit Tirumala
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు గవర్నర్
author img

By

Published : Apr 21, 2021, 8:13 AM IST

తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్​కు తితిదే ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం గవర్నర్​కు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇదీ చూడండి:

తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్​కు తితిదే ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం గవర్నర్​కు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇదీ చూడండి:

ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రేనా?

తిరుపతి ఉపఎన్నిక రద్దు కోరుతూ హైకోర్టులో రత్నప్రభ పిటిషన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.