ETV Bharat / city

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

author img

By

Published : Sep 28, 2020, 4:53 AM IST

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ధ్వజావరోహణంతో పరిసమాప్తమయ్యాయి. ధ్వజస్తంభంపై ఎగురవేసిన ధ్వజపీఠాన్ని కిందకు దింపడంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

Srivari Brahmotsavams ended with flag hoisting
ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో పరిసమాప్తమయ్యాయి. నిన్న రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యలో ధ్వజావరోహణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ధ్వజారోహణం రోజున ధ్వజస్తంభంపై ఎగురవేసిన ధ్వజపీఠాన్ని కిందకు దింపడంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

ఇదీ చదవండీ... దుర్గగుడిలో దసరాకు 7 లక్షల లడ్డూలు తయారు!

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో పరిసమాప్తమయ్యాయి. నిన్న రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యలో ధ్వజావరోహణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ధ్వజారోహణం రోజున ధ్వజస్తంభంపై ఎగురవేసిన ధ్వజపీఠాన్ని కిందకు దింపడంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

ఇదీ చదవండీ... దుర్గగుడిలో దసరాకు 7 లక్షల లడ్డూలు తయారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.