ETV Bharat / city

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వైకుంఠం వెలుపల కిలోమీటరు మేర భక్తులు వేచిఉన్నారు.  నిన్న శ్రీవారిని 73 వేల 159 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 2 కోట్ల 86 లక్షలు.

author img

By

Published : May 11, 2019, 9:40 AM IST

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వైకుంఠం వెలుపల కిలోమీటరు మేర భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. టైమ్​స్లాట్​ టోకెన్లు పొందిన భక్తులు 5 గంటలు నిరీక్షిస్తున్నారు. నిన్న శ్రీవారిని 73 వేల 159 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 2 కోట్ల 86 లక్షలు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వైకుంఠం వెలుపల కిలోమీటరు మేర భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. టైమ్​స్లాట్​ టోకెన్లు పొందిన భక్తులు 5 గంటలు నిరీక్షిస్తున్నారు. నిన్న శ్రీవారిని 73 వేల 159 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 2 కోట్ల 86 లక్షలు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

ఇదీ చదవండి

సంవత్సరం చివరికి సెట్ టాప్​ బాక్స్​ పోర్టబిలిటీ!

Intro:ఆంధ్రా తమిళ నాడు రాష్ట్రాలలో విస్తరించిన పులికాట్ సరసు మండు వేసవిలో ఉపుతో పేరుకుపోయింది. సరసులో అక్కడ అక్కడ మాత్రమే నీరు ఉంది. మిగిలిన భాగం ఉపుతో నిండిపోయింది. భారత అంతరిక్ష పరిశోధన కేంద్రానికి వెళ్లే రోడ్డు మార్గాన ఇరువైపులా సరసులో ఉపు గడ్డలు కనిపిస్తునాయి. ఎండలు ఎంతటి తీవ్రంగా ఉన్నాయో పులికాట్ సరసును చూస్తే అర్థమవుతుంది. ఉపు కయ్యలను పులికాట్ సరసు తలపిసోంది. మరో వైపు చూసేందుకు సుందరంగా ఉంది. షార్ కు వస్తూ పోయో వారు వింతగా చూస్తున్నారు.


Body:నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో ని శ్రీ హరికోట రోడ్డు ఇరువైపులా పులికాట్ సరసు దృశ్యాలు.



Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.