ETV Bharat / city

శ్రీనివాసం, మాధవం వసతి గృహాల్లో శ్రీవారి భక్తులకు గదులు - తిరుపతి న్యూస్

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఈ నెల 15నుంచి శ్రీనివాసం, మాధవం వసతి గృహాల్లో గదులు కేటాయించనున్నట్లు తితిదే ప్రకటించింది. ఇంతకుముందు వీటిని కరోనా కార్వంటైన్ కేంద్రాలుగా ఉపయోగించగా...దశలవారీగా గదులను శానిటైజ్ చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తితిదే ప్రకటించింది.

శ్రీవారి భక్తులకు శ్రీనివాసం, మాధవం వసతి గృహాల్లో గదులు
శ్రీవారి భక్తులకు శ్రీనివాసం, మాధవం వసతి గృహాల్లో గదులు
author img

By

Published : Dec 8, 2020, 10:51 PM IST

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఈ నెల 15నుంచి శ్రీనివాసం, మాధవం వసతి గృహాల్లో గదులు కేటాయించనున్నట్లు తితిదే ప్రకటించింది. కరోనా నేపథ్యంలో క్వారంటైన్​ కేంద్రాలుగా వినియోగించిన ఈ వసతి సముదాయాల్లో కేసులు తగ్గుముఖం పట్టడంతో సేవలను నిలిపివేశారు. దశలవారీగా గదులను శానిటైజ్ చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తితిదే ప్రకటించింది. కేవలం ఆన్​లైన్​లో గదులను బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించిన తితిదే..ఈ నెల 10 నుంచి బుకింగ్ సౌకర్యాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపింది.

ఇదీచదవండి

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఈ నెల 15నుంచి శ్రీనివాసం, మాధవం వసతి గృహాల్లో గదులు కేటాయించనున్నట్లు తితిదే ప్రకటించింది. కరోనా నేపథ్యంలో క్వారంటైన్​ కేంద్రాలుగా వినియోగించిన ఈ వసతి సముదాయాల్లో కేసులు తగ్గుముఖం పట్టడంతో సేవలను నిలిపివేశారు. దశలవారీగా గదులను శానిటైజ్ చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తితిదే ప్రకటించింది. కేవలం ఆన్​లైన్​లో గదులను బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించిన తితిదే..ఈ నెల 10 నుంచి బుకింగ్ సౌకర్యాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపింది.

ఇదీచదవండి

ఏలూరు వింత వ్యాధి.. అస్వస్థతకు గురైన వారి సంఖ్య 561

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.