ETV Bharat / city

'రుయా' ఘటన బాధాకరం: పవన్

author img

By

Published : May 11, 2021, 3:22 AM IST

రుయ ఆసుపత్రిలో ఆక్సిజన అందక 11 మంది మృతి చెందటం బాధాకరమని జనసేన అధినేత పవన్ అన్నారు. మరెక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

'రుయా' ఘటన బాధాకరం
'రుయా' ఘటన బాధాకరం

ఆక్సిజన్ ఆందక కరోనా రోగులు ప్రాణాలు కోల్పోవటం విషాదకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రుయా ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని అందరూ చెబుతున్నారని.. కర్నూలు, హిందూపురం ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలను గుర్తుచేశారు.

ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిచుకోలేదని నిందించారు. విపత్కర సమయంలో విమర్శలు చేయకూడదనే ఉద్దేశంతోనే సంయమనం పాటిస్తున్నాని...మరక్కడా ఇటువంటివి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవన్​ సూచించారు.

ఆక్సిజన్ ఆందక కరోనా రోగులు ప్రాణాలు కోల్పోవటం విషాదకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రుయా ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని అందరూ చెబుతున్నారని.. కర్నూలు, హిందూపురం ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలను గుర్తుచేశారు.

ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిచుకోలేదని నిందించారు. విపత్కర సమయంలో విమర్శలు చేయకూడదనే ఉద్దేశంతోనే సంయమనం పాటిస్తున్నాని...మరక్కడా ఇటువంటివి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవన్​ సూచించారు.

ఇదీచదవండి

ఆక్సిజన్ ట్యాంకర్ 5 నిమిషాలు ఆలస్యం.. 11 మంది కొవిడ్ రోగులు మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.