ETV Bharat / city

తిరుమలేశుడి సేవలో బాబు రాజేంద్రప్రసాద్ - తిరుమలలో తెదేపా ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ వార్తలు

తిరుమల ఏడుకొండల స్వామిని వీఐపీ ప్రారంభం దర్శన సమయంలో తెదేపా ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ దర్శించుకున్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని వేడుకున్నట్లు తెలిపారు.

mlc Babu Rajendra Prasad
తిరుమలేశుడి సేవలో తెదేపా ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్
author img

By

Published : Dec 9, 2020, 9:51 AM IST

తిరుమల శ్రీవారిని తెదేపా ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తవ్వాలని స్వామివారిని ప్రార్థించానని ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు.

ఇవీ చూడండి...

తిరుమల శ్రీవారిని తెదేపా ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తవ్వాలని స్వామివారిని ప్రార్థించానని ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు.

ఇవీ చూడండి...

శ్రీనివాసం, మాధవం వసతి గృహాల్లో శ్రీవారి భక్తులకు గదులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.