ETV Bharat / city

'గోజాతిని సంరక్షించాలని తిరుమలకు పాదయాత్ర'

గోజాతిని సంరక్షించాలని కోరుతూ అలిపిరి నుంచి తిరుమలకు "గోసేవ వరల్డ్‌" ఫౌండేషన్‌ సభ్యులు పాదయాత్ర చేపట్టారు. గోజాతిని కాపాడటమే ధ్యేయంగా ఈ ఫౌండేషన్‌ స్థాపించారు.

author img

By

Published : Nov 30, 2019, 12:46 PM IST

gosewa-world-foundation
'గోజాతిని సంరక్షించాలని కోరుతూ తిరుమలకు పాదయాత్ర'
'గోజాతిని సంరక్షించాలని కోరుతూ తిరుమలకు పాదయాత్ర'

ప్రభుత్వాలు గోజాతిని సంరక్షించాలని కోరుతూ గోసేవ వరల్డ్‌ ఫౌండేషన్‌ సభ్యులు అలిపిరి నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. గోజాతిని కాపాడటమే ధ్యేయంగా....చెన్నైకు చెందిన విష్ణు, గుంటూరుకు చెందిన సురేష్‌... "గోసేవ వరల్డ్‌" అనే సంస్థను స్థాపించారు. గోజాతి ఆవశ్యకతను వివరిస్తూ అలిపిరి మెట్ల మార్గం ద్వారా పాదయాత్ర నిర్వహించారు.

'గోజాతిని సంరక్షించాలని కోరుతూ తిరుమలకు పాదయాత్ర'

ప్రభుత్వాలు గోజాతిని సంరక్షించాలని కోరుతూ గోసేవ వరల్డ్‌ ఫౌండేషన్‌ సభ్యులు అలిపిరి నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. గోజాతిని కాపాడటమే ధ్యేయంగా....చెన్నైకు చెందిన విష్ణు, గుంటూరుకు చెందిన సురేష్‌... "గోసేవ వరల్డ్‌" అనే సంస్థను స్థాపించారు. గోజాతి ఆవశ్యకతను వివరిస్తూ అలిపిరి మెట్ల మార్గం ద్వారా పాదయాత్ర నిర్వహించారు.

ఇవీ చూడండి:

తిరుచానూరు అమ్మవారికి ప్రభుత్వ పట్టువస్త్రాలేవీ..?

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.