ETV Bharat / city

ఎంపీ బల్లి దుర్గాప్రసాద్​కు లోక్​సభ సంతాపం - బల్లి దుర్గాప్రసాద్ తాజా వార్తలు

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు మృతికి లోక్​సభ సంతాపం తెలిపింది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా, సభ్యులు మౌనం పాటించారు. అనంతరం గంటపాటు సభ వాయిదా పడింది.

ఎంపీ బల్లి దుర్గాప్రసాద్​కు లోక్​సభ సంతాపం
ఎంపీ బల్లి దుర్గాప్రసాద్​కు లోక్​సభ సంతాపం
author img

By

Published : Sep 17, 2020, 5:15 PM IST

ఎంపీ బల్లి దుర్గాప్రసాద్​కు లోక్​సభ సంతాపం

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు మృతికి లోక్​సభ సంతాపం తెలిపింది. ఇవాళ సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా దివంగత ఎంపీ దుర్గాప్రసాద్​కు నివాళులు అర్పించారు. సామాజిక న్యాయం కోసం దుర్గాప్రసాద్ ఎంతో కృషిచేశారని స్పీకర్ అన్నారు. ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీగా ప్రజాసేవ చేశారన్నారు. దుర్గాప్రసాద్ ఆత్మకు శాంతి కలగాలని సభ్యులందరూ మౌనం పాటించారు. అనంతరం సభను స్పీకర్ గంటపాటు వాయిదా వేశారు.

ఇదీ చదవండి : అధికారిక లాంఛనాలతో ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అంత్యక్రియలు

ఎంపీ బల్లి దుర్గాప్రసాద్​కు లోక్​సభ సంతాపం

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు మృతికి లోక్​సభ సంతాపం తెలిపింది. ఇవాళ సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా దివంగత ఎంపీ దుర్గాప్రసాద్​కు నివాళులు అర్పించారు. సామాజిక న్యాయం కోసం దుర్గాప్రసాద్ ఎంతో కృషిచేశారని స్పీకర్ అన్నారు. ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీగా ప్రజాసేవ చేశారన్నారు. దుర్గాప్రసాద్ ఆత్మకు శాంతి కలగాలని సభ్యులందరూ మౌనం పాటించారు. అనంతరం సభను స్పీకర్ గంటపాటు వాయిదా వేశారు.

ఇదీ చదవండి : అధికారిక లాంఛనాలతో ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అంత్యక్రియలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.