ETV Bharat / city

తిరుపతిలో ఎడతెరిపి లేని వర్షాలు

author img

By

Published : Sep 19, 2019, 11:09 PM IST

తిరుపతిలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తిరుపతిలో ఎడతెరిపి లేకుండా వర్షాలు
తిరుపతిలో ఎడతెరిపి లేకుండా వర్షాలు

తిరుపతిలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. జడివాన ప్రభావానికి.. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాలువలు నిండాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు.

తిరుపతిలో ఎడతెరిపి లేకుండా వర్షాలు

తిరుపతిలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. జడివాన ప్రభావానికి.. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాలువలు నిండాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు.

ఇదీ చదవండి:

శ్రీవారి ఆభరణాల లెక్కలు.. రికార్డుల్లో తప్పుల తడకలు!

Intro:ap_cdp_16_19_rtc_retied_pf_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
డి ఏ తో కూడిన పింఛన్ మంజూరు చేయాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు రవీంద్రనాథ్ వర్మ డిమాండ్ చేశారు. ఇప్పుడొస్తున్న వెయ్యి రూపాయలు పింఛన్ తో కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉందని, ప్రభుత్వం స్పందించి కనీస పింఛను పదివేల రూపాయలు ఇవ్వాలని కడప భవిష్యనిధి కార్యాలయం ఎదుట రాయలసీమ జిల్లాలకు చెందిన ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు ఆందోళన చేపట్టారు. తొలుత ఆర్టీసీ బస్టాండ్ నుంచి పిఎఫ్ కార్యాలయానికి ర్యాలీగా వచ్చారు. చేతిలో ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏళ్ల తరబడి నుంచి కనీస పెన్షన్ ఇవ్వాలని వివిధ రూపాల్లో ఆందోళనలు చేసినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. వెయ్యి రూపాయలు పింఛన్ వల్ల ఒక బియ్యం బస్తా కూడా రావడం లేదని చెప్పారు. ప్రభుత్వం స్పందించి పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వకుంటే ఆత్మహత్యలు తప్పవని పేర్కొన్నారు.
byte: రవీంద్రనాథ్ వర్మ, ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం నాయకులు, కడప.


Body:ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల ఆందోళన


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.