ETV Bharat / city

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - tirumala latest news

తిరుమల శ్రీ వేంకటేశ్వరి స్వామి వారి సేవలో ప్రముఖులు పాల్గొన్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సినీ, రాజకీయ ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు.

actor rajendra prasad
actor rajendra prasad
author img

By

Published : Dec 30, 2020, 10:54 AM IST

శ్రీవారి వారి సేవలో పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సినీనటుడు రాజేంద్రప్రసాద్, తెలంగాణ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, భాజపా ఎమ్మెల్సీ మాధవ్, జాతీయ పిల్లల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ఆర్.జీ.ఆనంద్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. నటుడు రాజేంద్రప్రసాద్​తో పలువురు భక్తులు సెల్ఫీలు తీసుకున్నారు.

శ్రీవారి వారి సేవలో పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సినీనటుడు రాజేంద్రప్రసాద్, తెలంగాణ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, భాజపా ఎమ్మెల్సీ మాధవ్, జాతీయ పిల్లల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ఆర్.జీ.ఆనంద్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. నటుడు రాజేంద్రప్రసాద్​తో పలువురు భక్తులు సెల్ఫీలు తీసుకున్నారు.

ఇదీ చదవండి:

తితిదే ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో 500 ఆలయాల నిర్మాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.