ETV Bharat / city

ఆస్తుల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి: జీవీఎల్

author img

By

Published : May 25, 2020, 5:15 PM IST

తితిదే ఆస్తుల వేలం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు డిమాండ్ చేశారు. తెదేపా ప్రభుత్వమే గతంలో ఈ నిర్ణయం తీసుకుందని తప్పించుకోవటం సరికాదన్నారు.

bjp mp  gvl narasimha rao
bjp mp gvl narasimha rao
భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు

తిరుమల తిరుపతి దేవస్థానం భూములను విక్రయించడం అంటే...భక్తుల మనోభావాలతో ఆడుకోవడమేనని భాజపా ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు విమర్శించారు. స్వామివారి ఆస్తులను వేలం వేసే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. వైకాపా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఉపవాస దీక్ష నిర్వహిస్తుందని తెలిపారు.

భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు

తిరుమల తిరుపతి దేవస్థానం భూములను విక్రయించడం అంటే...భక్తుల మనోభావాలతో ఆడుకోవడమేనని భాజపా ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు విమర్శించారు. స్వామివారి ఆస్తులను వేలం వేసే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. వైకాపా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఉపవాస దీక్ష నిర్వహిస్తుందని తెలిపారు.


ఇదీ చదవండి:

శ్రీవారి ఆస్తుల విక్రయానికే తితిదే మొగ్గు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.