ETV Bharat / city

సొంతూరుకు చేరుకోనున్న అమర జవాన్ల పార్థివదేహాలు - ఏపీకి చేరుకోనున్న సైనికుడు ప్రవీణ్ రెడ్డి భౌతికకాయం వార్తుల

కశ్మీర్​లో ముష్కరుల ఎదురుకాల్పుల్లో అమరులైన వీర జవానుల పార్థివదేహాలకు దిల్లీ పాలెం విమానాశ్రయంలో సైనికాధికారులు నివాళులర్పించారు. అనంతరం రెండు ప్రత్యేక విమానాలలో వీర జవానుల సొంత ప్రాంతాలకు పార్ధివదేహాలను తరలించారు.

సొంతూరుకు చేరుకోనున్న అమర జవాన్ల పార్థివదేహాలు
సొంతూరుకు చేరుకోనున్న అమర జవాన్ల పార్థివదేహాలు
author img

By

Published : Nov 10, 2020, 5:58 PM IST

హైదరాబాద్​లో తెలంగాణాకు చెందిన అమర జవాన్ మహేశ్​, ఆంధ్రప్రదేశ్​కు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివదేహాలను ఒకే విమానంలో తరలించారు. మహేష్ పార్థివదేహాన్ని బేగంపేట విమానాశ్రయంలో కుటుంబ సభ్యులకు అప్పగించిన అనంతరం అదే విమానంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివదేహాన్ని రేణిగుంటకు తరలించనున్నారు. రేణిగుంటలో ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివదేహానికి విమానయాన శాఖ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నివాళులర్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి వరకు ప్రవీణ్ కుమార్ రెడ్డి సొంతూరుకు ఆయన భౌతికకాయం తీసుకెళ్లనున్నారు.

హైదరాబాద్​లో తెలంగాణాకు చెందిన అమర జవాన్ మహేశ్​, ఆంధ్రప్రదేశ్​కు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివదేహాలను ఒకే విమానంలో తరలించారు. మహేష్ పార్థివదేహాన్ని బేగంపేట విమానాశ్రయంలో కుటుంబ సభ్యులకు అప్పగించిన అనంతరం అదే విమానంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివదేహాన్ని రేణిగుంటకు తరలించనున్నారు. రేణిగుంటలో ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివదేహానికి విమానయాన శాఖ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నివాళులర్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి వరకు ప్రవీణ్ కుమార్ రెడ్డి సొంతూరుకు ఆయన భౌతికకాయం తీసుకెళ్లనున్నారు.

ఇదీ చదవండి: జర్నలిస్ట్ నుంచి ప్లీడర్ దాకా.. కార్యకర్త నుంచి ఎమ్మెల్యే వరకు రఘునందనమే

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.