ETV Bharat / city

'గోదావరి నది కాలుష్యమయమైంది'

గోదావరి పరిరక్షణలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వాటర్​ మ్యాన్​ ఆఫ్​ ఇండియా రాజేంద్ర సింగ్​ బృందం పర్యటించింది. నన్నయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరైంది.

author img

By

Published : Feb 23, 2020, 8:02 AM IST

waterman visited nannaya university in rajamahendravaram
నన్నయ వర్శిటీని సందర్శించిన వాటర్​ మాన్​ ఆఫ్​ ఇండియా రాజేంద్ర సింగ్
నన్నయ వర్శిటీని సందర్శించిన వాటర్​ మాన్​ ఆఫ్​ ఇండియా రాజేంద్ర సింగ్

గోదావరి నది పూర్తిగా కాలుష్యమయంగా మారిందని వాటర్ మాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామం జీవ మనుగడకు హానికరమని అన్నారు. గోదావరి పరిరక్షణలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో.. తన బృందంతో కలిసి రాజేంద్రసింగ్ పర్యటించారు. నన్నయ వర్శిటీని సందర్శించి విద్యార్థులకు పలు అంశాలపై సూచనలు ఇచ్చారు. గోదావరిని రక్షించడంలో తమ వంతు బాధ్యత వహిస్తానని ఆదికవి నన్నయ వర్శిటీ వీసీ ఆచార్య మక్కా జగన్నాథ రావు పేర్కొన్నారు.

నన్నయ వర్శిటీని సందర్శించిన వాటర్​ మాన్​ ఆఫ్​ ఇండియా రాజేంద్ర సింగ్

గోదావరి నది పూర్తిగా కాలుష్యమయంగా మారిందని వాటర్ మాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామం జీవ మనుగడకు హానికరమని అన్నారు. గోదావరి పరిరక్షణలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో.. తన బృందంతో కలిసి రాజేంద్రసింగ్ పర్యటించారు. నన్నయ వర్శిటీని సందర్శించి విద్యార్థులకు పలు అంశాలపై సూచనలు ఇచ్చారు. గోదావరిని రక్షించడంలో తమ వంతు బాధ్యత వహిస్తానని ఆదికవి నన్నయ వర్శిటీ వీసీ ఆచార్య మక్కా జగన్నాథ రావు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

నన్నయ వర్సిటీలో ఎన్ఎస్ఎస్ యూత్ ఫెస్ట్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.