ETV Bharat / city

'బడ్జెట్​ కేటాయింపులపై పార్లమెంట్​లో ప్రశ్నిస్తాం' - Parliament will debate on allocations to ap : MP Bharat

బడ్జెట్​లో రాష్ట్రానికి  జరిగిన కేటాయింపులు అసంతృప్తిగా ఉన్నాయని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ అన్నారు.  విభజనతో నష్టపోయిన ఏపీని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరముందని అన్నారు. రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంట్​లో పోరాడతామని చెప్పారు.

బడ్జెట్​ కేటాయింపులపై పార్లమెంట్​లో ప్రశ్నిస్తాం:ఎంపీ భరత్
author img

By

Published : Jul 6, 2019, 4:35 PM IST

బడ్జెట్​ కేటాయింపులపై పార్లమెంట్​లో ప్రశ్నిస్తాం:ఎంపీ భరత్

ఆంధ్రప్రదేశ్​ను ప్రత్యేక రాష్ట్రంగా చూడాలని..బడ్జెట్​లో మరిన్ని కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉందని రాజమేంద్రవరం ఎంపీ మార్గాని భరత్​ అభిప్రాయపడ్డారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి నిధులు కేటాయించాలని అన్నారు. ఏపీని ప్రత్యేక దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని...రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంట్​లో పోరాడే విధంగా కార్యాచరణ ఉండబోతుందని అన్నారు. సోమవారం నుంచి పద్దులపై చర్చ జరగనున్న నేపథ్యంలో.. వైకాపా రాజ్యసభ, లోక్​సభ సభ్యులందరమూ కలిసి చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఇదీ చదవండి:'మోదీ పరువు నష్టం' కేసులో రాహుల్​కు బెయిల్​

బడ్జెట్​ కేటాయింపులపై పార్లమెంట్​లో ప్రశ్నిస్తాం:ఎంపీ భరత్

ఆంధ్రప్రదేశ్​ను ప్రత్యేక రాష్ట్రంగా చూడాలని..బడ్జెట్​లో మరిన్ని కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉందని రాజమేంద్రవరం ఎంపీ మార్గాని భరత్​ అభిప్రాయపడ్డారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి నిధులు కేటాయించాలని అన్నారు. ఏపీని ప్రత్యేక దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని...రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంట్​లో పోరాడే విధంగా కార్యాచరణ ఉండబోతుందని అన్నారు. సోమవారం నుంచి పద్దులపై చర్చ జరగనున్న నేపథ్యంలో.. వైకాపా రాజ్యసభ, లోక్​సభ సభ్యులందరమూ కలిసి చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఇదీ చదవండి:'మోదీ పరువు నష్టం' కేసులో రాహుల్​కు బెయిల్​

Intro:ap_knl_82_06_janthu_premikudu_av_c8
మూగజీవాలను ప్రేమిస్తే దేవుడు సైతం దారి చూపుతాడు అని అంటున్నాడు హోలాగుంద కు చెందిన భాష.


Body:కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని హోళగుంద మండలానికి చెందిన భాష గత రెండేళ్లుగా కుందేలు పావురాలు పెంచుతున్నాడు ఏడాది క్రితం చిన్న కుందేలు పిల్లలను తీసుకు వచ్చి పెంచడం ప్రారంభించాడు. ప్రస్తుతం ఆయన దగ్గర 8 కుందేలు ఉన్నాయి. రోజు వాటికి ఆకు కూరలు కాయగూరలు వంటి వాటిని పెట్టి పెంచుకుంటున్నాడు. వీటితోపాటు పావురాలు కూడా పెంచుతున్నారు. పక్షులు జంతువుల కోసం రోజు వంద రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.


Conclusion:తన గురువు చెప్పిన మాటలను గుర్తు పెట్టుకుని మూగజీవాలను పెంచుతున్నట్లు చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.