ETV Bharat / city

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్.. సిబ్బంది అప్రమత్తం

author img

By

Published : Mar 23, 2020, 9:44 AM IST

కరోనా ప్రభావంపై తూర్పు గోదావరి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. లండన్ నుంచి వచ్చిన యువకుడికి పాజిటివ్ అని తేలడంపై.. అతనితో పాటు మరి కొందరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

corona-case-in-east-godavari
corona-case-in-east-godavari
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్- సిబ్బంది అప్రమత్తం

తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్‌ కేసు నమోదు కావడంపై వైద్య ఆరోగ్య సిబ్బంది, అధికారులు అప్రమత్తమయ్యారు. లండన్ నుంచి వచ్చిన యువకుడికి పాజిటివ్‌ అని తేలడంపై.. అతడితో పాటు కుటుంబీకులు, మరి కొందరు అనుమానితులను కాకినాడ ఆస్పత్రిలో చేర్పించారు. ఐసోలేషన్‌ వార్డులో పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి నివారణకు చేపట్టిన చర్యలను జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి రమేష్‌ కిషోర్‌ ఈటీవీ భారత్ తో పంచుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్- సిబ్బంది అప్రమత్తం

తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్‌ కేసు నమోదు కావడంపై వైద్య ఆరోగ్య సిబ్బంది, అధికారులు అప్రమత్తమయ్యారు. లండన్ నుంచి వచ్చిన యువకుడికి పాజిటివ్‌ అని తేలడంపై.. అతడితో పాటు కుటుంబీకులు, మరి కొందరు అనుమానితులను కాకినాడ ఆస్పత్రిలో చేర్పించారు. ఐసోలేషన్‌ వార్డులో పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి నివారణకు చేపట్టిన చర్యలను జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి రమేష్‌ కిషోర్‌ ఈటీవీ భారత్ తో పంచుకున్నారు.

ఇవీ చదవండి:

కరోనాపై భారత్​ యుద్ధం- దేశంలో 80 జిల్లాలు లాక్​డౌన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.