ETV Bharat / city

Earthquakes: జట్లకొండూరులో భూప్రకంపనలు...రిక్టర్‌ స్కేలుపై 3.6గా నమోదు - నెల్లూరు జిల్లా లేటెస్ట్ అప్​డేట్స్

Earthquakes: మనుబోలు మండలంలోని జట్లకొండూరు పొలాల్లో శనివారం అర్ధరాత్రి దాటాక భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై 3.6గా నమోదైందని ఎన్‌సీఎస్‌ తెలిపింది. భూ ప్రకంపనలతో ఎలాంటి నష్టం జరగలేదని తహసీల్దారు పేర్కొన్నారు.

Earthquakes in Nellore district
జట్లకొండూరులో భూప్రకంపనలు
author img

By

Published : Apr 4, 2022, 9:55 AM IST

Earthquakes: నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని జట్లకొండూరు పొలాల్లో శనివారం అర్ధరాత్రి దాటాక భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.6గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 20 కి.మీ. లోతున ఈ ప్రకంపనలు సంభవించినట్లు పేర్కొంది. అర్ధరాత్రి దాటాక ఇంట్లోని గ్యాస్‌ సిలిండర్‌, బల్లలు కదిలినట్లు శబ్దం వచ్చిందని శకుంతలమ్మ తెలిపారు. భూ ప్రకంపనలతో ఎలాంటి నష్టం జరగలేదని తహసీల్దారు నాగరాజు వెల్లడించారు.

ఇదీ చదవండి: Offices: ప్రస్తుతానికి సర్దుకోవడమే.. డివిజన్‌, మండల స్థాయి కార్యాలయాల్లోనే

Earthquakes: నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని జట్లకొండూరు పొలాల్లో శనివారం అర్ధరాత్రి దాటాక భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.6గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 20 కి.మీ. లోతున ఈ ప్రకంపనలు సంభవించినట్లు పేర్కొంది. అర్ధరాత్రి దాటాక ఇంట్లోని గ్యాస్‌ సిలిండర్‌, బల్లలు కదిలినట్లు శబ్దం వచ్చిందని శకుంతలమ్మ తెలిపారు. భూ ప్రకంపనలతో ఎలాంటి నష్టం జరగలేదని తహసీల్దారు నాగరాజు వెల్లడించారు.

ఇదీ చదవండి: Offices: ప్రస్తుతానికి సర్దుకోవడమే.. డివిజన్‌, మండల స్థాయి కార్యాలయాల్లోనే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.