కర్నూలు వ్యవసాయ మార్కెట్ వద్ద హమాలీలు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమం సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. లాక్డౌన్ తీసివేసినా… అధికారులు మాత్రం మార్కెట్ను తెరవకుండా రైతులకు, కార్మికులకు అన్యాయం చేస్తున్నారని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. వెంటనే మార్కెట్ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి :