గుంటూరు జిల్లా నంబూరు యానాది కాలనీలో కిడ్నాప్నకు గురైన బాలుడి కుటుంబాన్ని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పరామర్శించారు. బుధవారం బాలుడు కిడ్నాప్కాగా.. అతని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అపహరణ కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ఎలాంటి ఆందోళనకు గురికావద్దని బాలుడి తల్లిదండ్రులకు .. ఎస్పీ హామీ ఇచ్చారు. కేసును వేగంగా ఛేదించేందుకు చర్యలు చేపట్టాలని డీఎస్పీ దుర్గా ప్రసాద్ను ఆదేశించారు.
కిడ్నాప్నకు గురైన బాలుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎస్పీ అమ్మిరెడ్డి
గుంటూరు జిల్లాలో కిడ్నాప్నకు గురైన బాలుడి కుటుంబాన్ని జిల్లా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పరామర్శించారు. కేసును వేగంగా ఛేదించేందుకు చర్యలు చేపట్టాలని డీఎస్పీ దుర్గా ప్రసాద్ను ఆదేశించారు.
![కిడ్నాప్నకు గురైన బాలుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎస్పీ అమ్మిరెడ్డి sp ammireddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10778406-619-10778406-1614267314410.jpg?imwidth=3840)
గుంటూరు జిల్లా నంబూరు యానాది కాలనీలో కిడ్నాప్నకు గురైన బాలుడి కుటుంబాన్ని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పరామర్శించారు. బుధవారం బాలుడు కిడ్నాప్కాగా.. అతని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అపహరణ కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ఎలాంటి ఆందోళనకు గురికావద్దని బాలుడి తల్లిదండ్రులకు .. ఎస్పీ హామీ ఇచ్చారు. కేసును వేగంగా ఛేదించేందుకు చర్యలు చేపట్టాలని డీఎస్పీ దుర్గా ప్రసాద్ను ఆదేశించారు.
ఇదీ చదవండి: కోటప్పకొండ ప్రభల నిర్మాణాన్ని ఆపే ప్రసక్తే లేదు: పత్తిపాటి పుల్లారావు