ETV Bharat / city

కిడ్నాప్​న​కు గురైన బాలుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎస్పీ అమ్మిరెడ్డి

author img

By

Published : Feb 25, 2021, 10:31 PM IST

గుంటూరు జిల్లాలో కిడ్నాప్​న​కు గురైన బాలుడి కుటుంబాన్ని జిల్లా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పరామర్శించారు. కేసును వేగంగా ఛేదించేందుకు చర్యలు చేపట్టాలని డీఎస్పీ దుర్గా ప్రసాద్​ను ఆదేశించారు.

sp ammireddy
కిడ్నాప్​కు గురైన బాలుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎస్పీ అమ్మిరెడ్డి

గుంటూరు జిల్లా నంబూరు యానాది కాలనీలో కిడ్నాప్​న​కు గురైన బాలుడి కుటుంబాన్ని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పరామర్శించారు. బుధవారం బాలుడు కిడ్నాప్​కాగా.. అతని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అపహరణ కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ఎలాంటి ఆందోళనకు గురికావద్దని బాలుడి తల్లిదండ్రులకు .. ఎస్పీ హామీ ఇచ్చారు. కేసును వేగంగా ఛేదించేందుకు చర్యలు చేపట్టాలని డీఎస్పీ దుర్గా ప్రసాద్​ను ఆదేశించారు.

గుంటూరు జిల్లా నంబూరు యానాది కాలనీలో కిడ్నాప్​న​కు గురైన బాలుడి కుటుంబాన్ని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పరామర్శించారు. బుధవారం బాలుడు కిడ్నాప్​కాగా.. అతని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అపహరణ కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ఎలాంటి ఆందోళనకు గురికావద్దని బాలుడి తల్లిదండ్రులకు .. ఎస్పీ హామీ ఇచ్చారు. కేసును వేగంగా ఛేదించేందుకు చర్యలు చేపట్టాలని డీఎస్పీ దుర్గా ప్రసాద్​ను ఆదేశించారు.

ఇదీ చదవండి: కోటప్పకొండ ప్రభల నిర్మాణాన్ని ఆపే ప్రసక్తే లేదు: పత్తిపాటి పుల్లారావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.