ETV Bharat / city

'కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలి'

లాక్​డౌన్ ముగిసే వరకు ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ ఉజలా త్రిపాఠి స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి కృషి చేయాలని కోరారు.

author img

By

Published : Mar 29, 2020, 7:44 AM IST

కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలి
కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలి
కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలి

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ సహకరించలని గుంటూరు అదనపు ఎస్పీ ఉజలా త్రిపాఠి అన్నారు. లాక్​డౌన్ కారణంగా నిరాశ్రయులైన వారికి ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని ఆయన సందర్శించారు. వారందరితో మాట్లాడి సామాజిక దూరం పాటించాలని సూచించారు. నగరంలో ఇలాంటి వారు ఎవరైనా ఉంటే వారికి ఆశ్రయం కల్పిస్తామన్నారు. లాక్​డౌన్ ముగిసే వరకు ప్రతి ఒక్కరూ స్వీయనియంత్రణ పాటించాలని సూచించారు.

కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలి

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ సహకరించలని గుంటూరు అదనపు ఎస్పీ ఉజలా త్రిపాఠి అన్నారు. లాక్​డౌన్ కారణంగా నిరాశ్రయులైన వారికి ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని ఆయన సందర్శించారు. వారందరితో మాట్లాడి సామాజిక దూరం పాటించాలని సూచించారు. నగరంలో ఇలాంటి వారు ఎవరైనా ఉంటే వారికి ఆశ్రయం కల్పిస్తామన్నారు. లాక్​డౌన్ ముగిసే వరకు ప్రతి ఒక్కరూ స్వీయనియంత్రణ పాటించాలని సూచించారు.

ఇదీచదవండి

కరోనా బాధితులకు 4 ప్రత్యేక ఆసుపత్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.