ETV Bharat / city

విద్యా పురస్కారాలకు.. కలాం పేరు తీసి వైఎస్ పేరు పెట్టారు! - Educational Award news

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కారం పేరును వైఎస్ఆర్ విద్యా పురస్కారంగా మార్చుతూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం
author img

By

Published : Nov 5, 2019, 10:41 AM IST

పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపే విద్యార్థులకు ఇచ్చే అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కారం పేరు మారింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కారం పేరును వైఎస్ఆర్ విద్యా పురస్కారంగా మార్చుతూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటినుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ చూపే పదో తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ పురస్కారాలను ఇవ్వనున్నారు. ఇంతకుముందు ప్రైవేటు పాఠశాల విద్యార్థులకూ ఇచ్చేవారు. ఈ నెల మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి రోజున విద్యార్థులకు ఈ ప్రతిభా పురస్కారాలను అందించనున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించగా.. ఈ ఏడాది జిల్లాల వారీగా నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి

పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపే విద్యార్థులకు ఇచ్చే అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కారం పేరు మారింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కారం పేరును వైఎస్ఆర్ విద్యా పురస్కారంగా మార్చుతూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటినుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ చూపే పదో తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ పురస్కారాలను ఇవ్వనున్నారు. ఇంతకుముందు ప్రైవేటు పాఠశాల విద్యార్థులకూ ఇచ్చేవారు. ఈ నెల మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి రోజున విద్యార్థులకు ఈ ప్రతిభా పురస్కారాలను అందించనున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించగా.. ఈ ఏడాది జిల్లాల వారీగా నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి

ఎక్కడ చదువుతున్నా " అమ్మఒడి" పథకం వర్తింపు

Intro: స్పందన కార్యక్రమంలో అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలకు పోలీసులు చేసిన సూచన అవస్థలకు గురి చేసింది. గుంటూరు రూరల్ మండలం చోడవరం గ్రామంలో చండ్ర రాజేశ్వరరావు నగర్ కాలనీవాసులు తమకు ఇళ్ల పట్టాలు ఇప్పించాలని కోరుతూ స్పందనలు అధికారులకు విన్నవించుకునేందుకు సిపిఐ నేతలతో పాటు జడ్పీ ప్రాంగణానికి వచ్చారు. అర్జీ దారులను లోపలికి పంపడం కుదరదని కావాలంటే అర్జీలను ఒకరి ద్వారా లోపలకి పంపుతామని పోలీసులు సలహా ఇచ్చారు. అర్జీలు తీసుకునే ప్రక్రియ ఇదే అనుకొని వారంతా చేతిలోని కాగితాలను ఇచ్చి పంపారు. ఇంతలోనే వాటన్నిటిని వెనక్కి తెచ్చి గంపగుత్తగా ఒక చోట పడవేశారు. అదేంటంటే ఎవరి అర్జీని వారే స్వయంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని కంప్యూటర్ సిబ్బంది సూచించారని తెలిపారు. దీంతో వందల అర్జీలు ఎవరి కాగితాలు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు వారికి రెండు గంటలకు పైగానే సమయం పట్టింది. పోలీసులు వారిని లోపలకి పంపకుండా సులభంగా పని అవుతుందనుకుంటే సీన్ రివర్స్ బాధితులకు ఎం చెప్పాలో తెలియక నిమ్మకుండి పోయారు. ప్రజలు చేసేదేం లేక గుట్టల్లోంచి అర్జీలను తీసుకునేందుకు చాలా కష్టపడ్డారు.....


Body:గుంటూరు పశ్చిమ


Conclusion:kit no765
భాస్కరరావు
8008574897
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.