ETV Bharat / city

గుర్రం జాషువా కళా ప్రాంగణం నిర్మాణానికి నిధుల విడుదల

author img

By

Published : Jul 23, 2020, 5:24 PM IST

గుంటూరులో గుర్రం జాషువా కళా ప్రాంగణం నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనితో పాటు స్మారకం మరమ్మతులకు నిధులు విడుదల చేసింది.

ap government
ap government

గుంటూరులో పద్మభూషణ్ గుఱ్ఱం జాషువా కళా ప్రాంగణం నిర్మాణం కోసం నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా మహాకవి జాషువా స్మారకం మరమ్మతులకు 3 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు సాంస్కృతిక శాఖ ఉత్తర్వులిచ్చింది.

ఇదీ చదవండి

గుంటూరులో పద్మభూషణ్ గుఱ్ఱం జాషువా కళా ప్రాంగణం నిర్మాణం కోసం నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా మహాకవి జాషువా స్మారకం మరమ్మతులకు 3 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు సాంస్కృతిక శాఖ ఉత్తర్వులిచ్చింది.

ఇదీ చదవండి

పాఠశాలల్లోనే ప్రీప్రైమరీ బోధన: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.