ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 80 కరోనా పాజిటివ్ కేసులు..ముగ్గురు మృతి

author img

By

Published : Apr 23, 2020, 1:37 PM IST

Updated : Apr 23, 2020, 1:58 PM IST

80-new-corona-cases conformed in-ap
80-new-corona-cases conformed in-ap

13:33 April 23

80-new-corona-cases conformed in-ap
హెల్త్ బులెటిన్

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో  కొత్తగా 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య  893 కు చేరింది.  కర్నూలు జిల్లాలో కొత్తగా 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. గుంటూరులో 18  పాజిటివ్‌ కేసులు నిర్ధరణ అయిటనట్లు ప్రభుత్వం తెలిపింది.  కొత్తగా కరోనాతో ముగ్గురు మృతి చెందగా... రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 27కు చేరింది. గడిచిన 24 గంటల్లో 141 మంది డిశ్చార్జ్ అయినట్లు హెల్త్ బులెటిన్​లో  పేర్కొంది.

ఇదీ చదవండి :

వైకాపా ఎంపీ విజయసాయిపై నాగబాబు సెటైర్లు

13:33 April 23

80-new-corona-cases conformed in-ap
హెల్త్ బులెటిన్

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో  కొత్తగా 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య  893 కు చేరింది.  కర్నూలు జిల్లాలో కొత్తగా 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. గుంటూరులో 18  పాజిటివ్‌ కేసులు నిర్ధరణ అయిటనట్లు ప్రభుత్వం తెలిపింది.  కొత్తగా కరోనాతో ముగ్గురు మృతి చెందగా... రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 27కు చేరింది. గడిచిన 24 గంటల్లో 141 మంది డిశ్చార్జ్ అయినట్లు హెల్త్ బులెటిన్​లో  పేర్కొంది.

ఇదీ చదవండి :

వైకాపా ఎంపీ విజయసాయిపై నాగబాబు సెటైర్లు

Last Updated : Apr 23, 2020, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.