దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలకు ముఖ్యమంత్రి జగన్ను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దుర్గ గుడి ఛైర్మన్ ఆహ్వానించారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించాలని కోరారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబరు 17 నుంచి 25 వరకు 9 రోజులు జరగనున్నాయి.
దుర్గాదేవి శరన్నవరాత్రులకు సీఎం జగన్కు ఆహ్వానం - దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల వార్తలు
సీఎం జగన్ను దుర్గాదేవి శరన్నవరాత్రులకు ఆహ్వానించారు మంత్రి వెల్లంపల్లి, దుర్గగుడి ఆలయ అధికారులు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించాలని కోరారు.
vellampalli Srinivasa Rao
దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలకు ముఖ్యమంత్రి జగన్ను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దుర్గ గుడి ఛైర్మన్ ఆహ్వానించారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించాలని కోరారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబరు 17 నుంచి 25 వరకు 9 రోజులు జరగనున్నాయి.