ETV Bharat / city

TWIN CITIES ASSOCIATION LETTER: '200 కోట్ల రూపాయల బిల్లుల పెండింగ్​లో ఉన్నాయి' - ఈఎస్‌ఐ ఆసుపత్రులకు వైద్య పరికరాల సరఫరా నిలిపివేత

TWIN CITIES ASSOCIATION: రాష్ట్రంలోని ఈఎస్​ఐ ఆసుపత్రులకు 200 కోట్ల రూపాయల విలువ చేసే వైద్య పరికరాలు సరఫరా చేసిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయిర్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.

twin-cities-association-letter-to-dims-director
'200 కోట్ల రూపాయల బిల్లుల పెండింగ్​లో ఉన్నాయి'
author img

By

Published : Nov 26, 2021, 8:58 AM IST

ESIC EQUIPMENT SUPPLYU BILLS PENDING IN AP: రాష్ట్రంలోని ఈఎస్​ఐ ఆసుపత్రులకు వైద్య పరికరాలు సరఫరా చేసిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని... ట్విన్ సిటీస్ హాస్పటల్స్ సప్లయిర్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. డిమ్స్ డైరక్టర్ కనీసం అపాయింట్​మెంట్ కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. సుమారు 200 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించింది. ఏపీలో ఉన్న ఈఎస్​ఐ ఆసుపత్రులకు వైద్య పరికరాల సరఫరాను నిలిపివేయాలని అసోసియేషన్ కోరింది. ఇటీవలే ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీ రెడ్ నోటీస్ జారీ చేసిందని గుర్తు చేసింది.

ESIC EQUIPMENT SUPPLYU BILLS PENDING IN AP: రాష్ట్రంలోని ఈఎస్​ఐ ఆసుపత్రులకు వైద్య పరికరాలు సరఫరా చేసిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని... ట్విన్ సిటీస్ హాస్పటల్స్ సప్లయిర్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. డిమ్స్ డైరక్టర్ కనీసం అపాయింట్​మెంట్ కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. సుమారు 200 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించింది. ఏపీలో ఉన్న ఈఎస్​ఐ ఆసుపత్రులకు వైద్య పరికరాల సరఫరాను నిలిపివేయాలని అసోసియేషన్ కోరింది. ఇటీవలే ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీ రెడ్ నోటీస్ జారీ చేసిందని గుర్తు చేసింది.

ఇదీ చూడండి: Central Team Tour: వరద ప్రభావిత ప్రాంతాల్లో.. నేటి నుంచి కేంద్ర బృందం పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.