ETV Bharat / city

ప్రధానవార్తలు @ 3PM

..

author img

By

Published : Jun 19, 2020, 3:01 PM IST

TOP NEWS
ప్రధానవార్తలు
  • రికార్డు స్థాయిలో 465 కరోనా కేసులు

రాష్ట్రంలో మరో 465 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు మొత్తం 96 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • టూరిజం కంట్రోల్ రూమ్‌ ప్రారంభం..

పర్యాటక శాఖ ఏర్పాటుచేసిన టూరిజం కంట్రోల్ రూమ్‌లను సీఎం జగన్ ప్రారంభించారు. నదీ తీర పర్యాటక ప్రాంతాల్లో సురక్షిత బోటింగ్‌ ఆపరేషన్స్‌ కోసం కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అతనో ఎంపీ ..?

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యాటక బోటు కంట్రోల్‌ రూం ప్రారంభోత్సవంలో ఎంపీ భరత్‌రామ్‌ వర్గీయులు తీవ్ర నిరసనకు దిగారు. ఎందుకు ధర్నా చేశారో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బలం లేదని తెలిసినా కూడా..?

రాజ్యసభ ఎన్నికల్లో సంఖ్యా బలం లేదని తెలిసినా... తెదేపా అభ్యర్థిని బరిలో నిలపటం సరికాదని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కరోనా టెస్టులపై సుప్రీం సూచనలు

కరోనా చికిత్సకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక సూచనలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో కరోనా రోగుల వార్డుల్లో సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని తెలిపింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కరోనాతోనే అసెంబ్లీకి..!

కరోనా సోకిన ఓ ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగుపెట్టారు. తనకు ఇచ్చిన హోమ్​ క్వారంటైన్​ గడువు ముగియకపోయినా రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • హోదా పునరుద్ధరణ!

గతంలో ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్​పీ)ను భారత్​కు రద్దు చేసిన అమెరికా దానిని పునరుద్ధరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సైబర్‌ దాడులు- ఆ దేశం పనే!

ఆస్ట్రేలియా సైబర్ దాడులకు గురవుతోందని ఆ దేశ ప్రధాని స్కాట్​ మోరిసన్​ తెలిపారు. దీని వెనుక ఓ దేశ హస్తముందని ఆరోపించారు​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నా ఆనందం నువ్వు..

టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్యా ​ "నా జీవితంలో ఆనందం" అంటూ నటాషాకు పుష్పగుచ్ఛం ఇస్తున్న ఫొటోలను పోస్ట్ చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'త్వరలో సంగీత పరిశ్రమలో ఆత్మహత్యలు'

బాలీవుడ్​ ప్రముఖ సింగర్ సోనూ నిగమ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే సంగీత పరిశ్రమలో ఆత్మహత్య వార్తలను వింటారని తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రికార్డు స్థాయిలో 465 కరోనా కేసులు

రాష్ట్రంలో మరో 465 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు మొత్తం 96 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • టూరిజం కంట్రోల్ రూమ్‌ ప్రారంభం..

పర్యాటక శాఖ ఏర్పాటుచేసిన టూరిజం కంట్రోల్ రూమ్‌లను సీఎం జగన్ ప్రారంభించారు. నదీ తీర పర్యాటక ప్రాంతాల్లో సురక్షిత బోటింగ్‌ ఆపరేషన్స్‌ కోసం కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అతనో ఎంపీ ..?

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యాటక బోటు కంట్రోల్‌ రూం ప్రారంభోత్సవంలో ఎంపీ భరత్‌రామ్‌ వర్గీయులు తీవ్ర నిరసనకు దిగారు. ఎందుకు ధర్నా చేశారో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బలం లేదని తెలిసినా కూడా..?

రాజ్యసభ ఎన్నికల్లో సంఖ్యా బలం లేదని తెలిసినా... తెదేపా అభ్యర్థిని బరిలో నిలపటం సరికాదని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కరోనా టెస్టులపై సుప్రీం సూచనలు

కరోనా చికిత్సకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక సూచనలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో కరోనా రోగుల వార్డుల్లో సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని తెలిపింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కరోనాతోనే అసెంబ్లీకి..!

కరోనా సోకిన ఓ ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగుపెట్టారు. తనకు ఇచ్చిన హోమ్​ క్వారంటైన్​ గడువు ముగియకపోయినా రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • హోదా పునరుద్ధరణ!

గతంలో ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్​పీ)ను భారత్​కు రద్దు చేసిన అమెరికా దానిని పునరుద్ధరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సైబర్‌ దాడులు- ఆ దేశం పనే!

ఆస్ట్రేలియా సైబర్ దాడులకు గురవుతోందని ఆ దేశ ప్రధాని స్కాట్​ మోరిసన్​ తెలిపారు. దీని వెనుక ఓ దేశ హస్తముందని ఆరోపించారు​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నా ఆనందం నువ్వు..

టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్యా ​ "నా జీవితంలో ఆనందం" అంటూ నటాషాకు పుష్పగుచ్ఛం ఇస్తున్న ఫొటోలను పోస్ట్ చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'త్వరలో సంగీత పరిశ్రమలో ఆత్మహత్యలు'

బాలీవుడ్​ ప్రముఖ సింగర్ సోనూ నిగమ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే సంగీత పరిశ్రమలో ఆత్మహత్య వార్తలను వింటారని తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.