ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 AM

ప్రధాన వార్తలు @ 11 AM

author img

By

Published : Jan 3, 2021, 10:58 AM IST

Top News
ప్రధాన వార్తలు
  • విజయవాడలో సీతమ్మవారి విగ్రహం ధ్వంసం!

రాష్ట్రంలో విగ్రహాల విధ్వంసం కొనసాగుతోంది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్దనున్న సీతారామ మందిరంలో... సీతమ్మవారి విగ్రహం ధ్వంసం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వైకాపా వర్గపోరు: కడప జిల్లాలో ఎనిమిది మంది అరెస్టు

కడప జిల్లా పాయసంపల్లెలో వర్గపోరుతో.. వైకాపా నేతలు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 8 మందిపై కేసు నమోదు అయింది. నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు మహేశ్వర్‌రెడ్డి వర్గంపై కేసు నమోదు చేశారు పోలీసులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతరం నిఘా: డీజీపీ

ఆలయాల్లో ఘటనల దృష్ట్యా పోలీసు సహా అన్ని శాఖలు అప్రమత్తమైనట్టు డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇంటింటికీ ఏపీఎస్​ఆర్టీసీ కార్గో సేవలు

ఇటీవల కాలంలో కరోనా వల్ల తీవ్ర నష్టాలతో సతమతమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ... ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు వీలైన మార్గాలు అన్వేషిస్తోంది. ఈ మేరకు కార్గోలు, పార్సిల్ బుకింగ్​లకు ఆర్టీసీ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టబోతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలో కొత్తగా 18,177 కేసులు, 217 మరణాలు

దేశంలో కొత్తగా 18,177 మందికి వైరస్​ సోకింది. మరో 217 మంది మరణించారు. వైరస్​ నుంచి కోలుకున్నవారి సంఖ్య 96.16 శాతానికి చేరుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రపంచాన్ని చుట్టేస్తోన్న కరోనా స్ట్రెయిన్​

మరో రూపాన్ని ధరించిన కరోనా ప్రపంచాన్ని చుట్టేస్తుంది. చూస్తుండగానే 30 దేశాలకు వ్యాపించింది. సిద్ధమైన వాక్సిన్​ అందరికీ చేరేలోగా ఈ వైరస్​ మరో విడత విజృంభించేలా ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 2 కార్లు ఢీ.. ఏడుగురు చిన్నారులు సజీవదహనం

అమెరికా కాలిఫోర్నియాలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొని మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ కారులో మంటలు చెలరేగి అందులో ఉన్న ఏడుగురు చిన్నారులు, ఓ మహిళ సజీవ దహనమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'దశాబ్దపు టీ20 జట్టులో ధోనీ ఎందుకు?'

ఐసీసీ ప్రకటించిన ఈ దశాబ్దపు టీ20జట్టుపై మాజీ క్రికెటర్ ఆకాశ్​చోప్రా అనుమానం వ్యక్తం చేశాడు. గత పదేళ్లలో ధోనీ సహ భారత్, టీ20ల్లో​ సాధించిందేమి లేదన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • హిందు దేవుళ్లను కించపరిచిన కమెడియన్ అరెస్టు

హిందు దేవుళ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఓ స్టాండప్​ కమెడియన్​ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని రిమాండ్​కు తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • టాలీవుడ్.. పాన్ఇండియా కేరాఫ్ అడ్రస్!

పాన్ ఇండియా చిత్రాలకు టాలీవుడ్ కేరాఫ్ అడ్రస్​గా మారుతోంది. ఇక్కడి హీరోలు జాతీయ స్థాయిలో చిత్రాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. 'బాహుబలి' ఇచ్చిన జోష్​తో భాషాభేదం లేకుండా తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరోలెవరు? ఆ సినిమాలేంటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విజయవాడలో సీతమ్మవారి విగ్రహం ధ్వంసం!

రాష్ట్రంలో విగ్రహాల విధ్వంసం కొనసాగుతోంది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్దనున్న సీతారామ మందిరంలో... సీతమ్మవారి విగ్రహం ధ్వంసం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వైకాపా వర్గపోరు: కడప జిల్లాలో ఎనిమిది మంది అరెస్టు

కడప జిల్లా పాయసంపల్లెలో వర్గపోరుతో.. వైకాపా నేతలు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 8 మందిపై కేసు నమోదు అయింది. నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు మహేశ్వర్‌రెడ్డి వర్గంపై కేసు నమోదు చేశారు పోలీసులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతరం నిఘా: డీజీపీ

ఆలయాల్లో ఘటనల దృష్ట్యా పోలీసు సహా అన్ని శాఖలు అప్రమత్తమైనట్టు డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇంటింటికీ ఏపీఎస్​ఆర్టీసీ కార్గో సేవలు

ఇటీవల కాలంలో కరోనా వల్ల తీవ్ర నష్టాలతో సతమతమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ... ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు వీలైన మార్గాలు అన్వేషిస్తోంది. ఈ మేరకు కార్గోలు, పార్సిల్ బుకింగ్​లకు ఆర్టీసీ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టబోతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలో కొత్తగా 18,177 కేసులు, 217 మరణాలు

దేశంలో కొత్తగా 18,177 మందికి వైరస్​ సోకింది. మరో 217 మంది మరణించారు. వైరస్​ నుంచి కోలుకున్నవారి సంఖ్య 96.16 శాతానికి చేరుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రపంచాన్ని చుట్టేస్తోన్న కరోనా స్ట్రెయిన్​

మరో రూపాన్ని ధరించిన కరోనా ప్రపంచాన్ని చుట్టేస్తుంది. చూస్తుండగానే 30 దేశాలకు వ్యాపించింది. సిద్ధమైన వాక్సిన్​ అందరికీ చేరేలోగా ఈ వైరస్​ మరో విడత విజృంభించేలా ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 2 కార్లు ఢీ.. ఏడుగురు చిన్నారులు సజీవదహనం

అమెరికా కాలిఫోర్నియాలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొని మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ కారులో మంటలు చెలరేగి అందులో ఉన్న ఏడుగురు చిన్నారులు, ఓ మహిళ సజీవ దహనమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'దశాబ్దపు టీ20 జట్టులో ధోనీ ఎందుకు?'

ఐసీసీ ప్రకటించిన ఈ దశాబ్దపు టీ20జట్టుపై మాజీ క్రికెటర్ ఆకాశ్​చోప్రా అనుమానం వ్యక్తం చేశాడు. గత పదేళ్లలో ధోనీ సహ భారత్, టీ20ల్లో​ సాధించిందేమి లేదన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • హిందు దేవుళ్లను కించపరిచిన కమెడియన్ అరెస్టు

హిందు దేవుళ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఓ స్టాండప్​ కమెడియన్​ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని రిమాండ్​కు తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • టాలీవుడ్.. పాన్ఇండియా కేరాఫ్ అడ్రస్!

పాన్ ఇండియా చిత్రాలకు టాలీవుడ్ కేరాఫ్ అడ్రస్​గా మారుతోంది. ఇక్కడి హీరోలు జాతీయ స్థాయిలో చిత్రాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. 'బాహుబలి' ఇచ్చిన జోష్​తో భాషాభేదం లేకుండా తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరోలెవరు? ఆ సినిమాలేంటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.