ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @11AM

.

author img

By

Published : Dec 20, 2021, 11:00 AM IST

top news 11am
ప్రధాన వార్తలు @11AM
  • మందు బాబులు ఖుష్​.. మద్యం దుకాణం ముందు పూజలు
    రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించడంతో మందుబాబుల ఆనందానికి అవధుల్లేకుండా పొయాయి. ఆదివారం ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మద్యం దుకాణం వద్ద పూజలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అన్నం తిని పడేసిన ప్లేట్లే వాళ్లను పట్టించాయి..
    భోజనం చేసి పడేసిన ప్లేట్లు, సెల్​ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా నేరస్థులను పట్టుకున్నారు పోలీసులు. పగలు కూలీ పనులు చేస్తూ... ఆర్ధరాత్రుళ్లు దారిదోపిడీలకు పాల్పడుతున్న వారు పాత నేరస్థులేనని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చిన్నవయసులోనే అద్భుత ప్రతిభ..
    సాధారణంగా పిల్లలు వీడియోగేమ్స్‌ ఆడుతుంటారు. కానీ... అవి ఎలా రూపొందిస్తారని ఓ ఆరో తరగతి విద్యార్థి ఆలోచించాడు. తల్లిదండ్రుల సహకారం, ప్రోత్సాహంతో వాటి గురించి తెలుసుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆటోను ఢీకొన్న వాహనం.. ఇద్దరు మృతి
    గుంటూరు యడ్లపాడు వద్ద జాతీయరహదారిపై గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 572 రోజుల కనిష్ఠానికి యాక్టివ్​ కేసులు
    దేశంలో కొత్తగా మరో 6,563 కరోనా కేసులు నమోదయ్యాయి. 132 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు వ్యాక్సిన్​ పంపిణీ కూడా విస్తృతంగా సాగుతోంది. ఆదివారం 15,82,079 మందికి టీకాలు అందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎంపీల సస్పెన్షన్​పై చర్చకు కేంద్రం ఆహ్వానం.. కానీ
    రాజ్యసభలో విపక్ష ఎంపీల సస్పెన్షన్​పై చర్చించేందుకు కేంద్రం నాలుగు పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆహ్వానం పంపింది. అయితే, విపక్షాలన్నింటినీ పిలవకుండా నాలుగు పార్టీలనే ఆహ్వానించడం దురదృష్టకరమని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రపంచానికి ఒమిక్రాన్‌ చుట్టుముడుతోంది
    రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ ఒమిక్రాన్​ వేరియంట్‌తో బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లు పెరిగే ప్రమాదం ఉందని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, అమెరికా అధ్యక్షుడి ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్‌ ఆంటోని ఫౌచీ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మార్కెట్లపై బేర్​ పంజా.. సెన్సెక్స్​ 1000 పాయింట్లు డౌన్​
    దేశీయ మార్కెట్లపై బేర్​ పంజా విసిరింది. ఒమిక్రాన్​ భయాలకు అంతర్జాతీయ ప్రతికూలతలు తోడవడం వల్ల బీఎస్​ఈ సెన్సెక్స్​, ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. సోమవారం సెషన్​ను భారీ నష్టాలతో ప్రారంభించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బ్రాండ్ అంబాసిడర్​గా రిషబ్ పంత్
    టీమ్ఇండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్​ను రాష్ట్ర అంబాసిడర్​గా నియమించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బిగ్‌బాస్‌-5 విజేత వీజే సన్నీ
    ఎంటర్​టైన్మెంట్​కు కేరాఫ్ అడ్రెస్ వీజే సన్నీ. బిగ్​హౌస్​లో ఎప్పుడూ సరదాగా ఉంటూ అందరినీ నవ్వించడానికి ప్రయత్నించేవాడు. అన్నమాట మీద నిలబడుతూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. బిగ్​బాస్​ సీజన్​ 5 విజేతగా నిలిచాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మందు బాబులు ఖుష్​.. మద్యం దుకాణం ముందు పూజలు
    రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించడంతో మందుబాబుల ఆనందానికి అవధుల్లేకుండా పొయాయి. ఆదివారం ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మద్యం దుకాణం వద్ద పూజలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అన్నం తిని పడేసిన ప్లేట్లే వాళ్లను పట్టించాయి..
    భోజనం చేసి పడేసిన ప్లేట్లు, సెల్​ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా నేరస్థులను పట్టుకున్నారు పోలీసులు. పగలు కూలీ పనులు చేస్తూ... ఆర్ధరాత్రుళ్లు దారిదోపిడీలకు పాల్పడుతున్న వారు పాత నేరస్థులేనని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చిన్నవయసులోనే అద్భుత ప్రతిభ..
    సాధారణంగా పిల్లలు వీడియోగేమ్స్‌ ఆడుతుంటారు. కానీ... అవి ఎలా రూపొందిస్తారని ఓ ఆరో తరగతి విద్యార్థి ఆలోచించాడు. తల్లిదండ్రుల సహకారం, ప్రోత్సాహంతో వాటి గురించి తెలుసుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆటోను ఢీకొన్న వాహనం.. ఇద్దరు మృతి
    గుంటూరు యడ్లపాడు వద్ద జాతీయరహదారిపై గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 572 రోజుల కనిష్ఠానికి యాక్టివ్​ కేసులు
    దేశంలో కొత్తగా మరో 6,563 కరోనా కేసులు నమోదయ్యాయి. 132 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు వ్యాక్సిన్​ పంపిణీ కూడా విస్తృతంగా సాగుతోంది. ఆదివారం 15,82,079 మందికి టీకాలు అందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎంపీల సస్పెన్షన్​పై చర్చకు కేంద్రం ఆహ్వానం.. కానీ
    రాజ్యసభలో విపక్ష ఎంపీల సస్పెన్షన్​పై చర్చించేందుకు కేంద్రం నాలుగు పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆహ్వానం పంపింది. అయితే, విపక్షాలన్నింటినీ పిలవకుండా నాలుగు పార్టీలనే ఆహ్వానించడం దురదృష్టకరమని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రపంచానికి ఒమిక్రాన్‌ చుట్టుముడుతోంది
    రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ ఒమిక్రాన్​ వేరియంట్‌తో బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లు పెరిగే ప్రమాదం ఉందని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, అమెరికా అధ్యక్షుడి ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్‌ ఆంటోని ఫౌచీ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మార్కెట్లపై బేర్​ పంజా.. సెన్సెక్స్​ 1000 పాయింట్లు డౌన్​
    దేశీయ మార్కెట్లపై బేర్​ పంజా విసిరింది. ఒమిక్రాన్​ భయాలకు అంతర్జాతీయ ప్రతికూలతలు తోడవడం వల్ల బీఎస్​ఈ సెన్సెక్స్​, ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. సోమవారం సెషన్​ను భారీ నష్టాలతో ప్రారంభించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బ్రాండ్ అంబాసిడర్​గా రిషబ్ పంత్
    టీమ్ఇండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్​ను రాష్ట్ర అంబాసిడర్​గా నియమించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బిగ్‌బాస్‌-5 విజేత వీజే సన్నీ
    ఎంటర్​టైన్మెంట్​కు కేరాఫ్ అడ్రెస్ వీజే సన్నీ. బిగ్​హౌస్​లో ఎప్పుడూ సరదాగా ఉంటూ అందరినీ నవ్వించడానికి ప్రయత్నించేవాడు. అన్నమాట మీద నిలబడుతూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. బిగ్​బాస్​ సీజన్​ 5 విజేతగా నిలిచాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.