ఇదీ చదవండి : 'నాడు రావాలి జగన్ అన్నారు... నేడు పోవాలి అంటున్నారు'
రేపు తెదేపా ఎమ్మెల్సీల దిల్లీ పర్యటన - మండలి రద్దు వార్తలు
రేపు తెదేపా ఎమ్మెల్సీలు దిల్లీ వెళ్లనున్నారు. మండలి రద్దుకు దారితీసిన పరిణామాలపై కేంద్ర పెద్దలను కలవనున్నారు. మండలి రద్దుకు రాజకీయ అంశాలే కారణమని వివరించనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఉపరాష్ట్రపతిని కలుస్తామని నేతలు తెలిపారు. రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వ పెద్దలనూ ఈ బృందం కలవనుంది. రెండు రోజులపాటు తెదేపా బృందం దిల్లీలోనే ఉండనుంది.
![రేపు తెదేపా ఎమ్మెల్సీల దిల్లీ పర్యటన tdp mlc's delhi tour on council desolution](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6104443-335-6104443-1581942489610.jpg?imwidth=3840)
రేపు తెదేపా ఎమ్మెల్సీల దిల్లీ పర్యటన
ఇదీ చదవండి : 'నాడు రావాలి జగన్ అన్నారు... నేడు పోవాలి అంటున్నారు'