ETV Bharat / city

ఇకనుంచి రాష్ట్ర విపత్తులుగా వడగాల్పులు, బోటు బోల్తా ప్రమాదాలు

author img

By

Published : Aug 17, 2020, 11:07 PM IST

వడగాల్పులు, బోటు బోల్తా ప్రమాదాలను రాష్ట్ర విపత్తులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జాతీయ, రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి సాయం వర్తించేలా మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

ap govt
వడగాల్పులు, బోటు బోల్తా ప్రమాదాలు రాష్ట్ర విపత్తులుగా గుర్తింపు

రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పడే వడగాల్పులు, బోటు బోల్తా ప్రమాదాలను రాష్ట్ర విపత్తులుగా గుర్తిస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు మేరకు గతంలో గుర్తించిన పిడుగుపాటుతో పాటు, వడగాల్పులు, బోటు బోల్తా ప్రమాదాలను రాష్ట్ర విపత్తులుగా గుర్తిస్తూ రెవెన్యూ శాఖ ఆదేశాలు ఇచ్చింది. వరదలు, తుపాన్లు, భారీ వర్ష సమయాల్లో, ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన సమయాల్లో జరిగిన ప్రమాదాలకు జాతీయ, రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి సాయం వర్తించేలా మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పడే వడగాల్పులు, బోటు బోల్తా ప్రమాదాలను రాష్ట్ర విపత్తులుగా గుర్తిస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు మేరకు గతంలో గుర్తించిన పిడుగుపాటుతో పాటు, వడగాల్పులు, బోటు బోల్తా ప్రమాదాలను రాష్ట్ర విపత్తులుగా గుర్తిస్తూ రెవెన్యూ శాఖ ఆదేశాలు ఇచ్చింది. వరదలు, తుపాన్లు, భారీ వర్ష సమయాల్లో, ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన సమయాల్లో జరిగిన ప్రమాదాలకు జాతీయ, రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి సాయం వర్తించేలా మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

ఇదీ చదవండి: రాజ్యాంగం ఇచ్చిన హక్కులు రక్షించేందుకు మేము సిద్ధం: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.