ETV Bharat / city

పోలవరంపై సోమవారం కేంద్రానికి నివేదిక

author img

By

Published : Sep 13, 2019, 4:56 AM IST

పోలవరంపై ప్రధాని కార్యాలయం రాసిన లేఖకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వకపోవటంపై... కేంద్ర జలమంత్రిత్వ శాఖ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసింది. స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సమగ్ర సమాచారంతో నివేదికను కేంద్రానికి సమర్పించనుంది.

పోలవరంపై సోమవారం నివేదిక


పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కోరిన నివేదికను ప్రభుత్వం సోమవారం సమర్పించనుంది. ప్రధాన మంత్రి కార్యాలయం సూచన మేరకు ఆ శాఖ వివరణలు కోరిన విషయం తెలిసిందే. ఇప్పటికే జలవనరులశాఖాధికారులు పూర్తి స్థాయి నివేదికను సిద్దం చేశారు. ముసాయిదా ప్రతిపై ఉన్నతస్థాయిలో పరిశీలన జరుపుతున్నారు. ఏమైనా మార్పులు చేర్పులుంటే చేసి సోమవారం స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు అందించనున్నారు.

ఇవీ చదవండి


పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కోరిన నివేదికను ప్రభుత్వం సోమవారం సమర్పించనుంది. ప్రధాన మంత్రి కార్యాలయం సూచన మేరకు ఆ శాఖ వివరణలు కోరిన విషయం తెలిసిందే. ఇప్పటికే జలవనరులశాఖాధికారులు పూర్తి స్థాయి నివేదికను సిద్దం చేశారు. ముసాయిదా ప్రతిపై ఉన్నతస్థాయిలో పరిశీలన జరుపుతున్నారు. ఏమైనా మార్పులు చేర్పులుంటే చేసి సోమవారం స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు అందించనున్నారు.

ఇవీ చదవండి

పోలవరంపై సమగ్ర నివేదిక ఇవ్వండి : కేంద్రం

Intro:AP_VSP_58_12_GANJAI AVAGAHAN_AV_AP10153Body:
గంజాయి నిర్మూలనకు గిరిజన యువత సహకారం ఎంతో అవసరమని అబ్కారి శాఖ సీఐ బహుదూర్‌ అన్నారు. గంజాయికి వ్యతిరేకంగా గూడెంకొత్తవీధి, చింతపల్లిలో విద్యార్థులతో గంజాయి సాగు, నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు రవాణాకు స్థానిక యువత తోడ్పాటును అందించడం బాధాకరమని అన్నారు. కొందరు మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలు నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాన కల్పించారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ యువతా గంజాయి సాగు వీడు.. గమ్యానికి చేరు అంటూ విద్యార్ధులు నినాదాలు చేసారు.


Conclusion:MRAMANARAO SILERU
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.