ETV Bharat / city

ELECTION CEO: ఇంకా ఆదేశాలు రాలేదు.. ఆ మెసేజ్​లతో జాగ్రత్త! - విజయవాడ తాజా వార్తలు

ELECTION CEO: ఓటరు కార్డును ఆధార్​తో లింక్ చేయాలని సూచిస్తూ ఫోన్లకు సంక్షిప్త సమాచారం వస్తోందంటూ ఫిర్యాదులు వస్తున్నాయని.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ తెలిపారు. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన 1950 కాల్ సెంటర్​కు ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నట్టు గుర్తించామని వెల్లడించారు.

కె. విజయానంద్
కె. విజయానంద్
author img

By

Published : Dec 23, 2021, 7:37 PM IST

ELECTION CEO: ఓటరు కార్డును ఆధార్​తో లింక్ చేయాలని సూచిస్తూ ఫోన్లకు మెసేజ్ లు వస్తున్నట్టుగా ఫిర్యాదులు అందుతున్నాయని.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ తెలిపారు. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన 1950 కాల్ సెంటర్​కు ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నట్టు గుర్తించామని వెల్లడించారు.

ఎన్నికల ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్​ను అనుసంధానించాలంటూ భారత ఎన్నికల సంఘం ఎలాంటి ఆదేశాలనూ ఇప్పటి వరకూ జారీ చేయలేదని ఆయన తెలిపారు. ఆధార్ అనుసంధానించే ఎలాంటి లింక్​నూ ఏపీ ఎన్నికల సంఘం జారీ చేయలేదన్నారు. ఈ తరహా నకిలీ సందేశాలను ప్రతిస్పందించవద్దని ప్రజలకు ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేస్తోందన్నారు.

ELECTION CEO: ఓటరు కార్డును ఆధార్​తో లింక్ చేయాలని సూచిస్తూ ఫోన్లకు మెసేజ్ లు వస్తున్నట్టుగా ఫిర్యాదులు అందుతున్నాయని.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ తెలిపారు. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన 1950 కాల్ సెంటర్​కు ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నట్టు గుర్తించామని వెల్లడించారు.

ఎన్నికల ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్​ను అనుసంధానించాలంటూ భారత ఎన్నికల సంఘం ఎలాంటి ఆదేశాలనూ ఇప్పటి వరకూ జారీ చేయలేదని ఆయన తెలిపారు. ఆధార్ అనుసంధానించే ఎలాంటి లింక్​నూ ఏపీ ఎన్నికల సంఘం జారీ చేయలేదన్నారు. ఈ తరహా నకిలీ సందేశాలను ప్రతిస్పందించవద్దని ప్రజలకు ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేస్తోందన్నారు.

ఇదీ చదవండి:

'నైట్​ కర్ఫ్యూ పెట్టండి'.. రాష్ట్రాలకు కేంద్రం సూచన!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.