ETV Bharat / city

ప్రజల హక్కులను కాలరాస్తారా ?: చంద్రబాబు - YCP

వైకాపా నేతలు తెదేపా కార్యకర్తల ఇళ్ళపై దాడులు చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు సాగు చేసుకోనివ్వడం లేదని, గ్రామాలు ఖాళీచేసి వెళ్ళిపోవాలని బెదిరిస్తున్నారని ట్విట్టర్​ వేదికగా మండిపడ్డారు.

చంద్రబాబు ట్వీట్
author img

By

Published : Aug 31, 2019, 11:15 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు వైకాపా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. భూములు సాగు చేసుకోనివ్వకుండా..గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. మనది స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యమని పౌరులందరికి నివసించే హక్కుందని గుర్తు చేశారు. ప్రజల భావవ్యక్తీకరణ హక్కులను కాలరాస్తూ..అధికారం ఉందని ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. వైకాపా వేధింపులకు నిరసనగా సెప్టెంబర్ 3 నుంచి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామన్నారు. మంగళవారం నుంచి గుంటూరులో వైసీపీ భాధితులకు పునరాశ్రయ శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు. పల్నాడు సహా ఇతర ప్రాంతాల్లో వైకాపా కారణంగా నివాసాలు కోల్పోయిన బాధితులందరికీ గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు శిబిరంలో ఆశ్రయం కల్పిస్తామన్నారు. వారికి న్యాయపరంగా రక్షణ కల్పిస్తామని భరోసానిచ్చారు.

చంద్రబాబు ట్వీట్
చంద్రబాబు ట్వీట్
చంద్రబాబు ట్వీట్
చంద్రబాబు ట్వీట్

ఇదీచదవండి

'రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు సరైనవే'

తెదేపా అధినేత చంద్రబాబు వైకాపా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. భూములు సాగు చేసుకోనివ్వకుండా..గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. మనది స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యమని పౌరులందరికి నివసించే హక్కుందని గుర్తు చేశారు. ప్రజల భావవ్యక్తీకరణ హక్కులను కాలరాస్తూ..అధికారం ఉందని ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. వైకాపా వేధింపులకు నిరసనగా సెప్టెంబర్ 3 నుంచి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామన్నారు. మంగళవారం నుంచి గుంటూరులో వైసీపీ భాధితులకు పునరాశ్రయ శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు. పల్నాడు సహా ఇతర ప్రాంతాల్లో వైకాపా కారణంగా నివాసాలు కోల్పోయిన బాధితులందరికీ గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు శిబిరంలో ఆశ్రయం కల్పిస్తామన్నారు. వారికి న్యాయపరంగా రక్షణ కల్పిస్తామని భరోసానిచ్చారు.

చంద్రబాబు ట్వీట్
చంద్రబాబు ట్వీట్
చంద్రబాబు ట్వీట్
చంద్రబాబు ట్వీట్

ఇదీచదవండి

'రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు సరైనవే'

Intro:ap_cdp_20_31_tunikalu_kolathalu_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ప్రతి ఒక్క దుకాణదారుడు కచ్చితమైన నిబంధనలు పాటించాలని తూనికల కొలతల డిప్యూటీ కంట్రోలర్ ఏకాంబరం అన్నారు. కడప లోని పలు దుకాణాలు బస్టాండ్ లోని దుకాణాలపై, పెద్ద పెద్ద మాల్స్ పై తూనికల కొలతల రాయలసీమ అధికారులు మూకుమ్మడిగా దాడులు చేశారు. ఈ దాడుల్లో ఎమ్మార్పీ ధరలు కంటే అధికంగా విక్రయిస్తున్న 6 దుకాణాల పై కేసు నమోదు చేశారు. స్పెన్సర్ లో ఎమ్మార్పీ ధరలు లేని సామాగ్రిని పరిశీలించారు. ప్రతి ఒక వస్తువుపై వస్తువు ధర, తయారైన తేదీ, కాలపరిమితి, బరువు, తయారు చేసిన కంపెనీ చిరునామా, చరవాణి నెంబర్ పక్కాగా ఉండాలని సూచించారు. ఏమాత్రం నిబంధనలను అతిక్రమించిన కేసు నమోదు చేసి జరిమానా విధిస్తామని చెప్పారు.
byte: ఏకాంబరం, డిప్యూటీ కంట్రోలర్ తూనికల కొలతల శాఖ


Body:తునికలు కొలతల అధికారులు దాడులు


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.