ETV Bharat / city

ఏపీకి రూ.2,222.71 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల

రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్​కి రూ.2,222.71 కోట్లు, తెలంగాణకు రూ.1940.95 కోట్ల పరిహారం అందనుంది.

author img

By

Published : Feb 20, 2021, 11:52 AM IST

release of gst compensation to andhrapradesh
release of gst compensation to andhrapradesh

రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. 17వ వాయిదాలో రూ.5 వేల కోట్లు విడుదల చేయగా... ఆంధ్రప్రదేశ్​కు రూ.2,222.71 కోట్లు, తెలంగాణకు రూ.1940.95 కోట్ల పరిహారం అందనుందని వెల్లడించింది.

91శాతం లోటు భర్తీ: ఆర్థిక శాఖ

రాష్ట్రాలకు ఇప్పటివరకు రూ.లక్ష కోట్ల పరిహారం ఇచ్చినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. 91 శాతం లోటును భర్తీ చేశామని స్పష్టం చేసింది. అలాగే... రాష్ట్రాలకు రూ.91,460.34 కోట్లు విడుదల చేసినట్లు వివరించింది.

రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. 17వ వాయిదాలో రూ.5 వేల కోట్లు విడుదల చేయగా... ఆంధ్రప్రదేశ్​కు రూ.2,222.71 కోట్లు, తెలంగాణకు రూ.1940.95 కోట్ల పరిహారం అందనుందని వెల్లడించింది.

91శాతం లోటు భర్తీ: ఆర్థిక శాఖ

రాష్ట్రాలకు ఇప్పటివరకు రూ.లక్ష కోట్ల పరిహారం ఇచ్చినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. 91 శాతం లోటును భర్తీ చేశామని స్పష్టం చేసింది. అలాగే... రాష్ట్రాలకు రూ.91,460.34 కోట్లు విడుదల చేసినట్లు వివరించింది.

ఇదీ చదవండి:

దుర్గగుడిలో... మూడో రోజు అనిశా సోదాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.