ETV Bharat / city

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాత పద్ధతిలోనే ఆస్తుల రిజిస్ట్రేషన్లు

author img

By

Published : Dec 19, 2020, 8:43 PM IST

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయేతర ఆస్తులకు స్లాట్ బుకింగ్​ను నిలిపివేసింది. సోమవారం నుంచి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరగనున్నాయని ఓ ప్రకటనలో తెలిపింది.

registrations of non-agricultural properties
registrations of non-agricultural properties

వ్యవసాయేతర ఆస్తులకు స్లాట్‌ బుకింగ్​ ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. సోమవారం నుంచి పాతపద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. కార్డ్‌(సీఎఆర్​డీ) విధానంలో చేయనున్నారు. ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి యథాతథంగా రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి

వ్యవసాయేతర ఆస్తులకు స్లాట్‌ బుకింగ్​ ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. సోమవారం నుంచి పాతపద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. కార్డ్‌(సీఎఆర్​డీ) విధానంలో చేయనున్నారు. ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి యథాతథంగా రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి

వాటర్ హీటర్​తో కాదు.. తల్లే పిల్లలను చంపేసి.. చనిపోయింది​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.