ETV Bharat / city

వానలు కురుస్తాయ్.. పిడుగులు పడొచ్చు!

author img

By

Published : Jun 30, 2020, 12:57 PM IST

రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. మెరుపులతో కూడిన తేలికపాటి వానలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే అయిదు రోజుల పాటు పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

rain in Andhra pradesh
rain in Andhra pradesh

దక్షిణ కోస్తా, పరిసర ప్రాంతాల్లో 15 కి.మీ నుంచి 3.6 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. వచ్చే అయిదు రోజుల పాటు పిడుగులు పడే అవకాశం ఉందన్నారు.

దక్షిణ కోస్తా, పరిసర ప్రాంతాల్లో 15 కి.మీ నుంచి 3.6 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. వచ్చే అయిదు రోజుల పాటు పిడుగులు పడే అవకాశం ఉందన్నారు.

ఇదీ చదవండి: నేడు జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.