ETV Bharat / city

పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ భేటీ.. కీలక చర్చ!

author img

By

Published : Oct 21, 2019, 1:20 PM IST

పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ హైదరాబాద్​లో భేటీ అయింది. ఇందులో ప్రధానంగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ వ్యూహాన్ని తెలుసుకోనుంది.

polavaram project authority meet in hyderabad

హైదరాబాద్‌ లోని కేంద్ర జలవనరుల శాఖ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీ అయింది. పీపీఏ సీఈవో ఆర్‌.కె.జైన్ అధ్యక్షతన అధికారులు సమావేశమయ్యారు. ఈ భేటీకి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ వ్యూహాన్ని తెలుసుకోనుంది. రేపు దిల్లీలో పోలవరం అంచనాల సవరణ కమిటీ కూడా సమావేశం కానుంది.

ఇదీ చదవండి:

హైదరాబాద్‌ లోని కేంద్ర జలవనరుల శాఖ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీ అయింది. పీపీఏ సీఈవో ఆర్‌.కె.జైన్ అధ్యక్షతన అధికారులు సమావేశమయ్యారు. ఈ భేటీకి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ వ్యూహాన్ని తెలుసుకోనుంది. రేపు దిల్లీలో పోలవరం అంచనాల సవరణ కమిటీ కూడా సమావేశం కానుంది.

ఇదీ చదవండి:

పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర సంస్థల కీలక సమావేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.