ETV Bharat / city

17-08-2021: నేటి ప్రధాన వార్తలు

17-08-2021: నేటి ప్రధాన వార్తలు

author img

By

Published : Aug 17, 2021, 6:52 AM IST

news today
నేటి ప్రధాన వార్తలు
  • శ్రీవారిని దర్శించుకోనున్న లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా
  • నేడు కర్నూలు జిల్లా ఎర్రబాడు గ్రామానికి లోకేశ్‌.. ఏడాది క్రితం హత్యకు గురైన యువతి తల్లికి పరామర్శ
  • రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం
  • పారాలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారులతో మాట్లాడనున్న ప్రధాని
  • పెగసస్‌ అంశంపై విచారణ కొనసాగించనున్న సుప్రీంకోర్టు
  • కాబూల్‌లో తాలిబన్లతో రష్యా రాయబారి చర్చలు
  • కోలివుడ్ దర్శకుడు శంకర్ పుట్టినరోజు

  • శ్రీవారిని దర్శించుకోనున్న లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా
  • నేడు కర్నూలు జిల్లా ఎర్రబాడు గ్రామానికి లోకేశ్‌.. ఏడాది క్రితం హత్యకు గురైన యువతి తల్లికి పరామర్శ
  • రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం
  • పారాలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారులతో మాట్లాడనున్న ప్రధాని
  • పెగసస్‌ అంశంపై విచారణ కొనసాగించనున్న సుప్రీంకోర్టు
  • కాబూల్‌లో తాలిబన్లతో రష్యా రాయబారి చర్చలు
  • కోలివుడ్ దర్శకుడు శంకర్ పుట్టినరోజు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.