ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు: 04-08-2021

నేటి ప్రధాన వార్తలు

author img

By

Published : Aug 4, 2021, 6:59 AM IST

news today
నేటి ప్రధాన వార్తలు
  • సాయంత్రం గవర్నర్​ను మర్యాదపూర్వకంగా కలవనున్న సీఎం జగన్
  • తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
  • దేవినేని ఉమ బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం వెల్లడించనున్న హైకోర్టు
  • వివేకా హత్య కేసులో అరెస్టు చేసిన సునీల్‌ యాదవ్‌ను కడప కోర్టులో హాజరుపరచనున్న సీబీఐ
  • 596వ రోజుకు చేరిన అమరావతి రైతుల పోరాటం.
  • శ్రీశైలం శ్రీమల్లికార్జున స్వామి క్షేత్రంలో జ్వాలా వీర భద్ర స్వామికి విశేష పూజలు
  • హైదరాబాద్ చేరుకోనున్న స్టార్ షట్లర్ పి.వి.సింధు
  • నేటి నుంచి తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష
  • నేటి నుంచి భారత్‌-ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌..ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం
  • టోక్యో ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌, హాకీ సెమీస్‌లో తలపడనున్న భారత మహిళా క్రీడాకారులు

  • సాయంత్రం గవర్నర్​ను మర్యాదపూర్వకంగా కలవనున్న సీఎం జగన్
  • తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
  • దేవినేని ఉమ బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం వెల్లడించనున్న హైకోర్టు
  • వివేకా హత్య కేసులో అరెస్టు చేసిన సునీల్‌ యాదవ్‌ను కడప కోర్టులో హాజరుపరచనున్న సీబీఐ
  • 596వ రోజుకు చేరిన అమరావతి రైతుల పోరాటం.
  • శ్రీశైలం శ్రీమల్లికార్జున స్వామి క్షేత్రంలో జ్వాలా వీర భద్ర స్వామికి విశేష పూజలు
  • హైదరాబాద్ చేరుకోనున్న స్టార్ షట్లర్ పి.వి.సింధు
  • నేటి నుంచి తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష
  • నేటి నుంచి భారత్‌-ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌..ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం
  • టోక్యో ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌, హాకీ సెమీస్‌లో తలపడనున్న భారత మహిళా క్రీడాకారులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.