ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 5,186 కరోనా కేసులు.. 38 మంది మృతి - రాష్ట్రంలో కొత్తగా 5,186 కరోనా కేసులు.. 38 మంది మృతి

తెలంగాణలో కొవిడ్ కేసులు కాస్త తగ్గు ముఖం పట్టాయి. అక్కడ కొత్తగా 5,186 కరోనా కేసులు నమోదు కాగా.. 38 మంది మృతి చెందారు.

corona cases in telangana
corona cases in telangana
author img

By

Published : May 8, 2021, 7:17 PM IST

తెలంగాణలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా మరో 5,186 కరోనా కేసులు నమోదు కాగా... మహమ్మారి బారిన పడి 38 మంది మృత్యువాతపడ్డారు. కొవిడ్​ నుంచి మరో 7,994 మంది బాధితులు కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 68,462 కరోనా యాక్టివ్‌ కేసులున్నట్లు ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 904 కరోనా కేసులు నమోదు కాగా... రంగారెడ్డి జిల్లాలో 399, మేడ్చల్‌ జిల్లాలో 366 మంది కొవిడ్​ బారిన పడ్డారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 20,065 కేసులు, 96 మరణాలు

తెలంగాణలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా మరో 5,186 కరోనా కేసులు నమోదు కాగా... మహమ్మారి బారిన పడి 38 మంది మృత్యువాతపడ్డారు. కొవిడ్​ నుంచి మరో 7,994 మంది బాధితులు కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 68,462 కరోనా యాక్టివ్‌ కేసులున్నట్లు ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 904 కరోనా కేసులు నమోదు కాగా... రంగారెడ్డి జిల్లాలో 399, మేడ్చల్‌ జిల్లాలో 366 మంది కొవిడ్​ బారిన పడ్డారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 20,065 కేసులు, 96 మరణాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.